యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సరిపడా దొరకకపోవడంతో పనులు మానుకొని ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతూ గంటలకొద్దీ బారులు తీరారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట, దంతాలపల్లి, వరంగల్ జిల్లా ఖ
జిల్లాలోని షాబాద్, ఆమనగల్లు నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు దీక్షలతో జిల్లా పార్టీలో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నది. వరుసగా నిర్వహించిన రైతు దీక్షలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అంచనాలకు మ�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతారా అని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పరకాల సబ్ జైల్లో కా�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వకుండా లక్షల ఎకరాలను వెబ్సైట్లో నుంచి మాయంచేసి బ్లాక్లో పెట్టిందని, దీంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మం జూరైన ఇండ్ల జాబితాల్లో తమ పేర్లు వచ్చినా ఇందిర�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో అటు హైదరాబాద్ నగరంలోనూ, ఇటు రంగారెడ్డి జిల్లాలోనూ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తిగా కుదేలైందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు
బాగ్అంబర్పేటలోని బతుకమ్మకుంట పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టామని హైడ్రా తెలిపింది. మంగళవారం కుంటలో పూడిక తీస్తుండగా నీరు పెల్లుబికి వచ్చింది. మోకాలు లోతు మట్టితీయగానే గంగమ్మ బయటకు వచ్చిందంటూ స్థాని
రేవంత్రెడ్డి హయాంలో అన్ని రంగా ల్లో తిరోగమిస్తున్న తెలంగాణ.. ఒక్క మద్యం విక్రయాల్లో మాత్రం పురోగమిస్తున్నది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఇస్రో రాకెట్తో పోటీపడి నింగిలోకి దూసుకెళ్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏర్పాటు లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం లే కుండా వారి పొలాలను లాకోవడానికి పటిష్టమైన పోలీస్ బం దోబస్తుతో సరారు సర్వే
ఏడాదిన్నర కాంగ్రెస్ చేతగాని పాలనకు ప్రజలు విసిగి వేసారారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అ న్నారు. ఆదివారం మద్దిగట్లలో కాంగ్రెస్ పార్టీకి చెం
హామీల అమలులో పూర్తిగా విఫలమై, రైతులను మోసిగించిన కాంగ్రెస్ పార్టీని గద్దె దిగాల్సిందేనని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యక�
రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హమీలు అ�
రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసానికి గురిచేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నారాయణఖే�
BRS Party | బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను మంజూరు చేస్తే కాంగ్రెస్ సర్కారు పనులు ఆపి రైతులను ఎందుకు గోస పెడుతున్నది? ప్రాజెక్టుల కోసం రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి హరీశ్రావు పెద్�