దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రగిరిలో భక్తులకు పాట్లు తప్పడం లేదు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ముఖ్యమంత్�
ప్రజాపాలనంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులపాలిట శాపంగా మారింది. సకాలంలో వేతనాలివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎంట�
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్ సిటీ మెట్రోకు ఇంకా చిక్కులు తొలగలేదు. పాత నగరానికి మెట్రో నిర్మాణంతో మంచి రోజులు వస్తాయంటూ ఇచ్చిన హామీలన్నీ భూసేకరణ వద్దనే నిలిచిపోతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులకు సాగునీరు అందడం లేదని, కనీసం కాలువలు నిర్మించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం �
భానుడు ఉగ్రరూపం దాల్చడంతో బోర్లు, బావులు, చెరువులు, వాగులు, జలాశయాలు అడుగంటి పోతున్నాయి. యాసంగిలో వేసిన పంటలు చివరి దశలో ఉండడంతో కండ్ల ముందే వట్టిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.
భీమానది తమకు కొండంత ధీమా అనుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. యాసంగి లో కోటి ఆశలతో సాగు చేయగా, చి‘వరి’కి నిరాశే మిగిలింది. కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో పంటలు చేతికిరాక అన్నదాతలు ఆగ�
కాంగ్రెస్ ప్రభుత్వం సగమంది రైతులకే రుణమాఫీ చేసి సంపూర్ణంగా చేసిందని ప్రచారం చేసుకుంటున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ రీజినల్ క�
‘ఎకరా పొలంలో కష్టపడి వరి సాగు చేసిన.. ఎండాకాలంలో ఇబ్బందులు తప్పవని ముందుగానే ఊహించి త క్కువగా సాగు చేశా.. నాటేసిన రెండు నెలల త ర్వాత బోరులో నీరు పూర్తిగా అడుగంటింది.. పంట చేతికొచ్చే సమయంలోనే ఎండిపా యే.. ఉన్న �
అనుకున్నట్లే జరుగుతుంది... సర్కారు అనాలోచిత నిర్ణయం సామాన్యుడికి కష్టాలు తెచ్చి పెడుతున్నది... జీవోల రూపంలో ఉన్న నిబంధనలను తోసిరాజని ఓ అనధికారిక కొత్త నిబంధనను జనం మీద రుద్దుతుండటం కొందరు అధికారులకు వరం�
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతిఘటన ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల్లో రేవంత్రెడ్డి సర్కార్ చేపట్టిన విధ్వంస కాండను న�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఒక్కో ఇంటి నిర్మాణానికి
దళితబం దు రెండో విడుత నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. డబ్బులు వస్తాయని ఎన్నో రోజుల నుంచి ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టింది. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
ఓట్లేసిన జనానికి మేలు చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టింపులకు పోయి ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. రాజకీయ వైరంతో సామాన్యులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.