బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాయువేగంతో చేపట్టిన ఎస్ఆర్డీపీ పనులపై కాంగ్రెస్ గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో పనులు నత్తనడకన
కాంగ్రెస్ సర్కార్ రైతులను వేధిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కేసీఆర్ స ర్కారు పోడు భూములకు పట్టాలిస్తే.. వాటిలో సాగు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు�
నిన్నటివరకూ చెంగుచెంగున ఎగిరి దుంకిన అక్కడి జింక పిల్లల బతుకు కుక్కల చేతిలో విస్తరిలా మారింది. 200 కోట్ల ఏండ్ల చరిత్ర కలిగిన అక్కడి మష్రూమ్ రాక్ మౌన రోదన చేస్తున్నది. మొన్నటి వరకూ నిశ్చింతగా కనిపించిన అ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి పెచ్చుమీరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి సొంత ప్రభుత్వంపై బాంబు పేల్చారు. సిద్ధరామయ్య ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్ అవినీతి ప్రభు�
కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-22 కాలువపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. సకాలంలో నీరందించకపోగా, కష్టనష్టాలకోర్చి సాగు చేసిన వరి, మక్క చేతికందకుండాపోయే పరిస్థితి దాపు�
రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. రైతులు కన్నీరు పెడితే రాజ్యానికి చేటువచ్చినట్లే.. రైతును రాజుగా చూసినప్పుడే రాజ్యం బాగుపడుతుందని ఎనుకటికి పెద్దలు చెప్పేవారు. కాని నేటి కాంగ్రెస్ సర్కారు రైతుల గుర�
ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అధికాంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు. బుధవారం పెంట్లవెల్లి మండల కేంద్రంలో బీ
అమలు కాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని పథకాల అమలులో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్�
కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా ధాన్యం కొనాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నిర్వాహకులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోవడంతో సగానిక�
కేసీఆర్ పాలన లో రాష్ట్రం పురోగమించిందని, ప్రస్తుతం తిరుగోమన దిశగా సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరంగల్లో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్స�