హెచ్సీయూ పర్యావరణాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పక్షలు, జంతువులు, క్షీరదాలు, సరీసృపాలు, అరుదైన కొండల ఉనికిపై జేసీబీ దాడి
అసెంబ్లీలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా ఉప ఎన్నికలు జరుగవు అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో
ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి ఉద్యమబాట పట్టినట్టు జేఏసీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ చైర్మన్ జగదీశ్వర్ తెలిపారు. ఈ నెల 1న ప్రారంభమైన ఉద్యమ కార్యాచరణ 30వరకు కొనసాగుతుందన్నారు.
‘కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగ చెరువులు, కుంటలు నింపిండ్రు. కాల్వలకు నీళ్లు వదిలిండ్రు. పదేండ్లలో ఎన్నడూ సాగునీళ్లకు రంది లేకుండే. పంటలు బాగా పండినయి. కాంగ్రెస్ సర్కారొచ్చినంక పంటలు ఎండిపోతున్న�
కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయడంలో జాప్యం కొనసాగుతూనే ఉన్నది. అప్పుడూ.. ఇప్పుడూ అంటూ రాష్ట్ర ప్రభుత్వం కాలం వెల్లదీస్తున్నదే తప్ప సమయానికి కార్డులను జారీ చేయడం లేదు.
‘నెమళ్లు, జింకలు, పక్షులు, చెరువులు, శిలలకు నెలవైన హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల భూములను కొట్టేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జి జరుగుతుంటే, �
హెచ్సీయూ భూములను అమ్మివేసి, జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేయడం సరికాదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క, ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు భద్ర, పీడీఎస్యూ నేత విజయ్ తెలిపారు. బుధవ�
రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు, ప్రజలపై చిత్తశుద్ధి లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. గుర్రంపోడ్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో �
అపర భగీరథుడైన కేసీఆర్పై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఆయన ముద్రను తెలంగాణ సమాజం నుంచి చెరిపేసేందుకు విశ్వప్రయ త్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. పూర్తిగా రాజకీయ కక్షసాధింపు ధోరణి అవలంబిస�
హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమని, వెంటనే పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఏఐఎస్ఎఫ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. వర్సిటీ భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారును నిలువరించేలా విద్యార్థులు లేవనెత్తిన ‘సేవ్ హెచ్సీయూ’ ఉద్యమం మరింత �
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్సీయూ)లో జీవవైవిధ్యం కోసం పోరాడుతున్న విద్యార్థులు, ప్రొఫెసర్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్రెడ్డి ధ్వజ�
జిల్లాలో గత బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటల్లో పూడికతీతతోపాటు.. కాల్వలకు మరమ్మతులు చేపట్టడంతో వర్షాకాలంలో వచ్చిన నీటితో చెరువులు, కుంటలు కళకళలాడేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెరువ