ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పడంతో ఓ మహిళ తన గూడును గతేడాది నవంబర్లో కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణం కోసం ముగ్గు సైతం పోసింది. తీరా లబ్ధిదారుల జాబితాలో పేరు రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె.. ఆరు నెలలుగా అధికార
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఏండ్ల తరబడిగా పీజీలు, పీహెచ్డీలు చేసి చదివి ఉద్యోగాలు, ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి
సీతారామ ప్రాజెక్టు రూపకర్త తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయారేనని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి�
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్లోని అనంతగిరి రిజర్వాయర్ను బీఆర్
సరూర్నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బండారు �
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అది ముఖ్యమంత్రి, మంత్రుల అత్యాశకు నిదర్శనమని తేల్చిచెప్పారు. చింతకానిలో ప్రభుత్వం ఏర్
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు నీళ్లు వెళ్తున్నాయంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమేనని, కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు కూడా తీయలేని పరిస్థితి ఉందని, ఇక మీరు చేసిన అభి
మరో రెండున్నరేళ్ల పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల తరపున పోరాడాలని, కేసులు, బెదిరింపులకు ఎవరూ అధైర్య పడవద్దని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
“సింగూరు కాల్వల మరమ్మతుల పేరుతో పంటలకు నీళ్లు ఇవ్వక రైతులు అరిగోస పడుతున్నారని, కాల్వలకు మరమ్మతులు ఇంకెన్నాళ్లు చేస్తారు..? పంటలు నష్టపోతున్న రైతులను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా..? సింగూర్ ప�
ప్రశ్నించే గొంతుకలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు అన్నారు. కాంగ్రెస్ చర్యలకు నిరసిస్తూ శనివారం గట్టు యాదవ్ అధ్యక్�
వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతులకు సాగు నీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90 శాతం పూర్తి చేశామని.. కేవలం పంపులు నడపడమే మిగ
పేదలకు సొం తింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఇల్లు మంజూరైన మహిళా సంఘ సభ్యులకు లక్ష రుణం అందిస్తామని ప్ర�
ఆ రైతుది చండ్రుగొండ మండలం తిప్పనపల్లి. అతడికి ఉన్నది మూడెకరాల పంట చేను. పత్తి పంట వేశాడు. కాలం కలిసిరాలేదు. పత్తి దిగుబడి రాలేదు. సర్కారు పంటను కొనలేదు. తేమ శాతం పేరుతో ప్రభుత్వం కొర్రీలు పెట్టేసరికి చివరి�
‘మోసకారి కాంగ్రెస్ పోయి.. కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నరు. కేసీఆర్ పాలన అంటే తెలంగాణలో సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని.. కాంగ్రెస్ పాలన సకల సంక్షోభాలకు కేరాఫ్ అడ్�
బీఆర్ఎస్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు భద్రాద్రి జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ఓసీలను ప్రైవేటుపరం చేసి మెడికల్ బోర్డును లేకుండా చేసినంద