ప్రజల కోసం ప్రశ్నించే ప్రతి పక్షాల గొంతు నొక్కిడమే ప్రజా పాలన అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహబూబూబ్నగర్ జిల్లా కేంద్రం కార్పొరేషన్గా ఆవిర్భవించడంతో దానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలతో మార్కెట్లను ఏర్పాటు చే స్తుంటే కాంగ్రెస్ నేతలు వాటిని పూర్తి చేయలేక డైవర్షన్స్ పాలిటిక్స్ మొదలుపెట్�
ఇచ్చిన హమీలను నెరవేర్చని కాంగ్రెస్ వైఫల్యాలను గడప గడపకూ వివరించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం స్టేషన్ఘన్పూర్లో రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస
కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలోనే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్నదని మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కాంగ్రెస్ పాలన తీరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కన్నీళ�
పెద్దలమాటను నిజం చేస్తూ రాష్ట్రంలోని రైతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజులుగా చేస్తే.. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే కర్షకులతో కాళ్లు మొక్కించుకుంటోంది. సమస్త రైతు సంక్షేమ
బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సత్తుపల్లి పట్టణంలోని క్యాంప�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్�
రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నాన్ని ఆపకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్�
మొక్కజొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తున్నది. మక్కల కొనుగోలు సమయంలో కాంటాలు, రవాణా విషయంలో చుక్కలు చూపెట్టిన ప్రభుత్వం తాజాగా వారి ఖాతాల్లో వేసిన డబ్బుల్లోనూ భారీగా కోతలు విధించి మద్దతు ధర ఉ�
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఎనలేని హడావుడి చేస్తున్నది. వరి కాకుండా ప్రత్యామ్నయ పంటల వైపు మళ్లాలని రైతులకు సూచిస్తున్నది. ఆరుతడి పంటలు వేయాలని ప్రచారం చేస్తున్నది. అయితే, అతి తక్క�
ఎన్నికల ముందు అర్హులైన ప్రతి ఒకరికీ పింఛన్ (చేయూత)అందిస్తామని, ఉన్న పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అర్హత ఉండి పింఛన్ కోసం దరఖాస్తు చేసుక
కాంగ్రెస్ అసమర్ధ పాలనలో సాగునీరందక రైతులు అరిగోస పడుతున్నారని, దీంతో గణపసముద్రం పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరందని పరిస్థితి నెలకొందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రామప్�
ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగ అభ్యర్థుల్లో తీవ్ర మానసిక క్షోభ, అసంతృప్తిని రగిలిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస�
కాంగ్రెస్ సర్కారు కాగితాలకే పరిమితం చేసిన ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. సర్కారు విధానపరమైన లోపాలు ఆ ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మారుస్తు