‘మొలకెత్తిన వడ్లు కొనలేని చేతగాని దద్దమ్మ.. బీఆర్ఎస్ను ఉమ్మడి జిల్లాలో మొలకెత్తినీయడంట.. పాలమూరు జిల్లాలో ఎగిరేది గులాబీ జెండానే.. ప్రజలే బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడ్తారు.. ఇక్కడి 14 స్థానాల్లో 14 సీట్లు గె�
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రం లో పండిన పంటలో సర్కారు 25% వంతు కూడా కొనలేదని.. రికార్డు స్థాయిలో సేకరించా�
దేశంలోని పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో దిగ్గజాలైన ముగ్గురు సీఎంలు ఓడిపోయారని.. తెలంగాణలో వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ రేవంత్రెడ్డి ఓటమి చెందడం ఖాయమని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస�
తెలంగాణను సాధించింది, తీర్చిదిద్దింది ఉద్యమ సారథి కేసీఆరేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఆయన కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచ�
పాలమూరు రైతులను మోసం చేయొద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. కొల్లాపూర్లో సీఎం రే వంత్రెడ్డి పర్యటన టూరిస్ట్ స్పాట్కు వచ్చి వెళ్లినట్లు ఉన్నదన
మాటలు కోట దాటితే... చేతలు గడప దాటడం లేదన్నట్లుగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన తీరు. వచ్చే డిసెంబర్కు మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేదు. ఐదే�
అకాల వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ, యాసంగి ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేటల�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను చూసి దుఃఖిస్తున్నాడని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర ఆవేదన చెందారు. రోజుల తరబడి వడ్లను �
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అగ్రహారంలో వడ్లు కొనడం లేదని ఆత�
‘ఈ పంట పండిచ్చుడెందుకు? పండీయకెందుకు? ఎండకు ఎండుతున్నం.. మలమల మాడుతున్నం.. కొన్నోడు లేడు.. కొల్సుకున్నోడు లేడు.. 20 రోజులుగా ఇదే గోస.. అరిగోస’.. ఇది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ద్వారకపేట రోడ్ పక్కన వడ్లు ఆరబో�
కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కాంటా పెట్టకపోవడంతో ఆగ్రహించిన రైతులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బుధవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లి గ్రామాని�
జొన్నల కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ మండలంలోని రాంపూర్(కలాన్) గ్రామంలో ఉన్న మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించా�
ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నకు అడుగడున కష్టాలు తప్పడం లేదు. ధాన్యం పండించడం ఒక ఎత్తైతే దానిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవడం తలకు మించిన భారం అవుతున్నది. ప్రభుత్వం రైతులు తమ పంట ఉత్పత్తుల�
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాల భయం మధ్య రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు లక�
పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్ల