జొన్నల కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ మండలంలోని రాంపూర్(కలాన్) గ్రామంలో ఉన్న మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించా�
ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నకు అడుగడున కష్టాలు తప్పడం లేదు. ధాన్యం పండించడం ఒక ఎత్తైతే దానిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవడం తలకు మించిన భారం అవుతున్నది. ప్రభుత్వం రైతులు తమ పంట ఉత్పత్తుల�
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాల భయం మధ్య రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు లక�
పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్ల
తెలంగాణలో పాలన, అభివృద్ధి, సంక్షేమం సహా అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉమ్మడి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శి�
‘తరుగు పేరుతో అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తారా?’ అంటూ సీపీఐ నేతలు, దాని అనుబంధ రైతు సంఘం నాయకులు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్షకులకు నష్టం జరగకుండా పంటల సేకరణ ఎందుకు చేయలేరని నిలదీశారు. ఆరుగాలం �
ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేస్తున్నదని, ఇందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్గాంధీతో సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ప్రకటించి అమలు చేయలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి చేసిన కుట్రలను, తన కనుసన్నల్లో వేసిన ఘోష్ కమిషన్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎదురొడ్డి గెలిచింది. ఇప్పటి వరకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అబద్ధపు ప్రచారాలను
మొద ట్లో ఆయిల్ పాం సాగుబడులకు ఉత్సాహం కనబర్చిన రైతులు ప్రస్తుతం నిరాధారణకు గురువుతున్నారు. ఏడాదిలోపు స్థానికంగా ఆయిల్పాం కర్మాగారం ఏర్పాటు చేయిస్తామని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే�
ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, రానున్నదని బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆపార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేటలోని ఓ ప్రైవేట్ �
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మికి తోడుగా తులం బంగారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దీనిపై ఆడబిడ్డలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాం
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరమే పాలనా దిశను నిర్ణయిస్తుంది. ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానాలు, చూపిన పరిపాలనా శైలి ప్రజల నమ్మకానికి పునాది అవుతాయి. కానీ, తెలంగాణలో ప్రస�
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడి�
బీఆర్ఎస్తోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డిండి మండలం కందుకూరు గ్రామంలోని వేర్వేరు పార్టీల నుంచి 50 మంది దేవరక�
అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు మండలంలోని నాంచారిమడూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత మూల ఉపకర్ రెడ్డి, ఇమ్మడి రాము, ఇమ్మడి రమేశ్�