బీఈ, బీటెక్ విద్యార్థులకు 29 వరకు నిర్వహణ దేశవ్యాప్తంగా హజరుకానున్న6,29,778 మంది విద్యార్థులు రాష్ట్రం నుంచి 30వేలకు పైగా! హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -2 పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న
Adilabad | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు మార్గనిర్ధేశనం చేయడానికి ఆదిలాబాద్ పట్టణంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరుగుతున్నది.
పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే తెలివి తేటలు ఒక్కటే ఉంటే సరిపోదు… గంటలు గంటలు చదివి నాలెడ్జ్ సంపాదిస్తే సరిపోదు… ఎలాంటి ప్రశ్నకైనా చిటికెలో సమాధానం చెప్పే సత్తా ఉన్నా సరిపోదు… పోటీపరీక్షల్లో పాస్ అవ�
Awareness program | రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్కారు కొలువులను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది. పోలీస్, గ్రూప్-1 పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడ�
కరీంనగర్ : లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆదిశగా కృషి చేసినట్లయితే అనుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుకోగలరని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని జాన్ విల్స�
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సిలబస్ను అప్డేట్ చేస్తూ ఆయా పోటీ పరీక్షలకు అవసర�
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉర్దూలో శిక్షణ ఇవ్వాలని, అవసరమయ్యే మెటీరియల్స్ను ఉర్దూలో రూపొందించాలని అధికారులను హోం మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు.
ప్రణాళిక, పట్టుదలతో శ్రమి స్తే సర్కారీ కొలువు సాధించడం సులువేనని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే బాధ్యత మన మీదే ఉంటుందన్నారు. లక్ష్యాన్ని �
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలతో పాటు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు అవగాహన కల్పించేందుకు నమస్తే తెలంగాణ నిపుణ