ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక బోధన సేవల కోసం రేవంత్ ప్రభుత్వం ఇటీవల ఆరు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఒక్కో సంస్థ ఒక్కో విధమైన సేవలు అందించనున్నది. ఇప్పటికే 540 పాఠశాలల్లో పనిచేస్తున్న �
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ మరో కొత్త నిబంధన పెట్టింది. సొసైటీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులు లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఫౌండేషన్ కోర్సులో అడ్మిషన్ కల్పించాలని గురుకుల �
పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఫండ్ కేటాయించి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న కోచింగ్ సెంటర్లకే నిధులివ్వకుండా ఎత్తివేసే ది�
తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్-2025 తెలుగు ఎడిషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నది. ఈ నివేదిక ఇంగ్లిష్ ఎడిషన్ మార్చి నెలలోనే విడుదల కాగా, తెలుగు ఎడిషన్ నేటికీ విడుదల కాలేదు. ఫలితంగా పోటీ పరీక్షల అభ్యర�
ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న తిర్యాణి ప్రాంతం ఇప్పుడు శాంతికి నిలయంగా మారుతున్నది. పోలీసులు ప్రత్యేక చొరవ చూపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండగా, యువత స న్మార్గంలో నడుస్తున్నది.
గ్రూప్స్ కొట్టాలనే లక్ష్యం ఎందరికో ఉంటుంది! గమ్యం దూరమని తెలుసు! ప్రయాణం భారమనీ తెలుసు!! కానీ, ఈ జర్నీలో ఒత్తిడితో ఎప్పుడూ పేచీ ఉంటుంది. సబ్జెక్టుపై పట్టు సాధించినా.. స్ట్రెస్తో చేతులెత్తేసే వాళ్లే ఎక్క�
మెడికల్, జేఈఈ, ఇంజినీరింగ్ వంటి పోటీ పరీక్షలకు మెరుగ్గా సన్నద్ధమయ్యేలా ఆకాశ్ ఎడ్యుకేషన్ సంస్థ ‘ఆకాశ్ డిజిటల్ ప్లాట్ఫాం’ను ప్రారంభించిందని, దీంతో టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్లో జాతీయ అగ్రగామి�
ప్రవేశ, పోటీ పరీక్షల కోచింగ్ హబ్గా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో ప్రతి ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశ�
TGPSC | టీజీపీఎస్సీలో సంస్కరణలు చేపట్టనున్నారా? పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మార్చనున్నారా? కొన్ని అంశాలను తొలగించనున్నారా? గ్రూప్-1, గ్రూప్-2లో మళ్లీ ఇంటర్వ్యూ విధానం తీసుకురానున్నారా? అంటే.. అవుననే �
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఓటమిని ఒప్పుకోవద్దని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. ఒక ప్రయత్నంలో ఉద్యోగం రాకపోతే వెనుకంజ వేయకుండా మళ్లీ ప్రయత్నించాలని, గమ్యం చేరేదాకా వదలొద్దన్నారు.