TSPSC | ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను శనివారం సాయంత్రం విడుదల చ
పోటీ పరీక్షల శిక్షణ కేంద్రమైన రాజస్థాన్లోని కోటాకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా తాత, నాన్నమ్మలు వెళ్తున్నారు. పరీక్షల ఒత్తిడి లేదా మానసిక సమస్యలతో ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 22 మంది విద్యా�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంతో పాటు అనుబ
‘పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ పట్టుదలతో చదివితే ఏ పోటీ పరీక్ష అయినా సాధించొచ్చు.. అందుకు పేద, ధనిక భేదం లేదు.. ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతిఒక్కరూ విజయతీరాలకు చేరుకోవచ్చు’ అని నిరూపించాడు కొత్తగూడెం జిల్లా
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాలు ఆ దిశగా కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నాయని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవారం
తమకు రాజకీయాలు అవసరం లేదని.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని.. ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు తమ ప్రిపరేషన్ కొనసాగిస్తామని ఉద్యోగార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహ�
తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఎంతోమందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకతే ప్రమాణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన అనేక మంది కష్టపడి చదివి, ఎలాంటి పైర�
పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరు తుందని డీఈవో ప్రణీత అన్నారు. తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సహకారంతో ఆదిలాబాద్ డైట్లో శనివారం పరీక్షలు
బీఈ, బీటెక్ విద్యార్థులకు 29 వరకు నిర్వహణ దేశవ్యాప్తంగా హజరుకానున్న6,29,778 మంది విద్యార్థులు రాష్ట్రం నుంచి 30వేలకు పైగా! హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -2 పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న
Adilabad | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు మార్గనిర్ధేశనం చేయడానికి ఆదిలాబాద్ పట్టణంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరుగుతున్నది.
పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే తెలివి తేటలు ఒక్కటే ఉంటే సరిపోదు… గంటలు గంటలు చదివి నాలెడ్జ్ సంపాదిస్తే సరిపోదు… ఎలాంటి ప్రశ్నకైనా చిటికెలో సమాధానం చెప్పే సత్తా ఉన్నా సరిపోదు… పోటీపరీక్షల్లో పాస్ అవ�
Awareness program | రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్కారు కొలువులను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది. పోలీస్, గ్రూప్-1 పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడ�
కరీంనగర్ : లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆదిశగా కృషి చేసినట్లయితే అనుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుకోగలరని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని జాన్ విల్స�