JEE Advanced 2024 | ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ను మార్చినట్టు ఐఐటీ-మద్రాస్ ప్రకటించింది. ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్లో అర్హత సాధి�
మళ్లీ పాత కథే మొదలైంది. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలు పదేళ్ల తర్వాత మరోసారి అదే బాటలో నడుస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త రూపు దిద్దుకున్న ఈ విజ్ఞాన భాండాగారాలు, తిరిగి య
పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారి ఆటకట్టించటానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. దీని కింద నేరం నిరూపితమైతే గరిష్ఠంగా ప�
నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకొనే అవకాశం లేని వారికి దూరవిద్య ఒక వరం. తక్కువ ఫీజులు.. ఉద్యోగం చేస్తూనే చదువుకొనే అవకాశం ఈ విధానం ప్రత్యేకత. ఇలాంటి విశేషాలున్న దూరవిద్యా కోర్సులకు ఇటీవలికాలంలో డిమాండ
పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరోధించడానికి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకు రానుంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమా�
తెలంగాణలోనే యువత కలలు సాకారమవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో లక్షా ముప్పైవేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 85 వేల ప�
TSPSC | ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను శనివారం సాయంత్రం విడుదల చ
పోటీ పరీక్షల శిక్షణ కేంద్రమైన రాజస్థాన్లోని కోటాకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా తాత, నాన్నమ్మలు వెళ్తున్నారు. పరీక్షల ఒత్తిడి లేదా మానసిక సమస్యలతో ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 22 మంది విద్యా�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంతో పాటు అనుబ
‘పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ పట్టుదలతో చదివితే ఏ పోటీ పరీక్ష అయినా సాధించొచ్చు.. అందుకు పేద, ధనిక భేదం లేదు.. ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతిఒక్కరూ విజయతీరాలకు చేరుకోవచ్చు’ అని నిరూపించాడు కొత్తగూడెం జిల్లా
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాలు ఆ దిశగా కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నాయని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవారం