ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 పోటీలలో భారత రికర్వ్ జట్టుకు రజత పతకం దక్కింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తరుణ్దీప్ రాయ్, అతాను దాస్, ధీరజ్ బొమ్మదేవరతో కూడిన భారత జట్టు షూటాఫ్లో 4-5 తేడాతో చైనా చేతిలో ఓటమిప�
ప్రొ లీగ్ హాకీ పోటీలలో ప్రపంచ చాంపియన్ జర్మనీ, నాలుగో ర్యాంకర్ ఆస్ట్రేలియాలతో తలపడే భారత జట్టుకు డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్ వైస్క�
నగరంలోని అంబేదర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 21న విద్యార్థులకు స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. స్థానిక భగత్నగర్లోని క్యాంప�
భారతదేశం జీ20 దేశాలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్భవన్ నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ జీ20 లోగో పోటీల్లో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది బహుమతులు పొందినట్లు నోడల�
భద్రాచలంలో జరుగుతున్న గురుకులాల సొసైటీ ఆటలపోటీల్లో కొడంగల్ వాసి డిస్కస్త్రో పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. భద్రాచలంలో గురుకులాలకు సంబంధించి మొత్తంగా 7 సొసైటీలు కాగా.. ప్రతి సొసైటీ నుంచి ఇద్దరు పాల్�
ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఇబ్రహీంపట్నంలోని నల్లకంచలో తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అందులో 62 పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను ప్
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆది లాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచిం చారు. మండలంలోని లాల్టెక్డి గురుకుల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న 6వ రాష్ట్రస్థాయి
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు
కార్తీక మాసం సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తన తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, మోహినిదేవి జ్ఞాపకార్థం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో శుక్రవారం జాతీయస్థాయి ఎద్దుల బల ప్
ఫేస్బుక్ (మెటా) సంస్థ సామాజిక బాధ్యతగా ప్రపంచవ్యాప్తంగా ‘కమ్యూనిటీ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్' నిర్వహిస్తుంది. దీనిద్వారా ఫేస్బుక్లో చురుగ్గా ఉండే కమ్యూనిటీలకు శిక్షణ ఇస్తుంది. నైపుణ్య వృద్ధిని ప్�
దున్నరాజుల విన్యాసాలు.. వీక్షకుల కేరింతల నడుమ సదర్ ఉత్సవాలు మహానగరంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీపావళి ముగిసిన రెండో రోజున సదర్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హర్యానా, పంజా
క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో జోనల్ క్రీడలను దుబ్బాక
దట్టమైన అటవీ ప్రాంతం.. ఎత్తయిన కొండలు, గుట్టలు.. పక్షుల కిలకిల సవ్వడులు.. వీటి మధ్య గలగల పారుతున్న గాయత్రి జలపాతం.. 350 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలతరంగాల అపురూప దృశ్యం.. ఈ జలధారలకు ఎదురొడ్డి సాహసీకులు చ�