సౌత్జోన్ మహిళల ఖోఖో టోర్నీకి కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ఆతిథ్యమిస్తుందని వైస్చాన్స్లర్ తాటికొండ రమేశ్ తెలిపారు. ఈనెల 17 నుంచి 20 వరకు జరుగనున్న టోర్నీకి సంబంధించిన పోస్టర్ను మంగళవారం సెనెట్ హాల�
అంక గణిత పోటీల్లో తెలంగాణ ప్రతిభ చాటింది. దేశంలోనే అతిపెద్దదైన ఎస్ఐపీ సంస్థ ఆదివారం ఆన్లైన్లో అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్(ఏజీసీ)ను నిర్వహించింది. ఈ పోటీల్లో పశ్చిమబెంగాల్ 8 పతకాలు సాధించగా, తెలం
ఖమ్మం :మధ్యప్రదేశ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్ నగరం బహరీలో జరగనున్న 30వ సీనియర్ జాతీయ స్థాయి ఉషు చాంపియన్ షిప్ పోటీలకు ఖమ్మంలోని సర్ధార్ పటేల్ స్టేడియం క్రీడాకారులు ఎంపికయ్యారు. సీనియర్ పురుషుల విభా�
చిత్రసీమలో కథానాయికల మధ్య పోటీ ఉంటుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని అంటోంది అంజలి. సహనాయికల్ని చూసి స్ఫూర్తిపొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయద్వేషాలుండవని చెబుతోంది. నవతరం నాయికలతో పోటీవల�
ఎల్బీనగర్, మే 19: భారత ఆన్లైన్ అబాకస్ కాంపిటీషన్ నేషనల్ ప్రోడిజీ -2021లో తెలంగాణ విద్యార్థులు సత్తా చా టారు. దేశంలోని 20 రాష్ర్టాలు నుంచి 27 వేలమంది విద్యార్థులు పోటీపడ్డారు. హైదరాబాద్ చైతన్యపురికి చెంది
జానపద చిత్రాల్లో కత్తి సాము అసాధారణంగా కనిపిస్తుంది. సినిమాల్లో సైతం మగవాళ్లకే పరిమితమైన విన్యాసం కత్తుల యుద్ధం. ఫెన్సింగ్ క్రీడ సైతం కత్తులతో పోరాడేదే! ఈ మగవాళ్ల ఆటలో చెన్నైకి చెందిన ఓ ఆడకూతురు అదరగొడ