ఫేస్బుక్ (మెటా) సంస్థ సామాజిక బాధ్యతగా ప్రపంచవ్యాప్తంగా ‘కమ్యూనిటీ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్' నిర్వహిస్తుంది. దీనిద్వారా ఫేస్బుక్లో చురుగ్గా ఉండే కమ్యూనిటీలకు శిక్షణ ఇస్తుంది. నైపుణ్య వృద్ధిని ప్�
దున్నరాజుల విన్యాసాలు.. వీక్షకుల కేరింతల నడుమ సదర్ ఉత్సవాలు మహానగరంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీపావళి ముగిసిన రెండో రోజున సదర్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హర్యానా, పంజా
క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో జోనల్ క్రీడలను దుబ్బాక
దట్టమైన అటవీ ప్రాంతం.. ఎత్తయిన కొండలు, గుట్టలు.. పక్షుల కిలకిల సవ్వడులు.. వీటి మధ్య గలగల పారుతున్న గాయత్రి జలపాతం.. 350 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలతరంగాల అపురూప దృశ్యం.. ఈ జలధారలకు ఎదురొడ్డి సాహసీకులు చ�
విశ్వసాహితీ ట్రస్ట్, నమస్తే తెలంగాణ సారథ్యంలో జరుగుతున్న ఈ వీడియో పోటీలో పాల్గొనేవారు ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ప్రాణం పోసిన ‘గునుగ పూవుల్లో గౌరమ్మవై ఇలలో’ బతుకమ్మ పాటకు అనుగుణంగా సంగీతం కంపోజ్
స్వరాష్ట్రంలో క్రీడారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం �
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 8వ జోనల్ స్పోర్ట్స్ మీట్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎలిమినేటి
క్రీడలతో శారీరక ధ్రుడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన 8వ జోనల్ స్థాయి క్రీ�
కరాటే నేర్చుకోవడం శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇటీవల అహ్మదాబాద్లో జైళ్లశాఖ 6వ జాతీయ కరాటే పోటీలు నిర్వహించారు. 68 మంది జైళ్లశాఖ ఉద్యోగులు వివిధ క్రీడాల్లో
ఉమ్మడి జిల్లాలో వజ్రోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఊరూరా ఫ్రీడం కప్ క్రీడలు ఉత్సాహంగా సాగాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధ�
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్లో గెలుపొందిన విజేతలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు�
విద్యార్థుల్లో వ్యాయామంపై అవగాహన కల్పించడంతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా క్విజ్ పోటీల్లో దేశంలోని