Kuwait : అగ్ని బాధిత కుటుంబాలకు కువైట్ సర్కారు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నది. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి సుమారు 12.5 లక్షలు ఇవ్వనున్నట్లు కువైట ప్రభుత్వం ప్రకటించింది. మన్గాఫ్ సిటీలోని ఏడు �
train collision | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి (Union Railways Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులకు న�
గ్రామీణ నిరుపేదలకు ఏడాదికి వంద రోజుల పనిని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో అధికారుల ఉదాసీనతతో కూలీలు ఇబ్బంది పడు తున్నారు. కూలీలు పనిచేసే ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీరు, నీడ వసతి లే
జిల్లా కు మణిహారంగా మారనున్నదని భావించిన మొబిలిటీ వ్యాలీకి గ్రహణం పట్టింది. భూసేకరణ పూర్తై ఏడాది కావొస్తున్నా దీనికి సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. వెనుకబడిన వికారాబాద్ జిల్లాను ప్రగతిపథ�
Michael Schumacher: మైఖేల్ షూమాకర్ కుటుంబం .. ఏఐ ఇంటర్వ్యూ కేసులో భారీ నష్టపరిహారాన్ని గెలిచింది. జర్మనీ మ్యాగ్జిన్ ఏఐ ఆధారిత ఇంటర్వ్యూను పబ్లిష్ చేసిన కేసులో.. షూమాకర్ కుటుంబానికి 2 లక్షల యూరోలు చెల్లించ
కుక్కల దాడిలో మరణించిన మేకలకు పరిహారం ఇవ్వాలని యజమాని మేకల కళేబరాలతో మున్సిపల్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపాడు యజమాని. కుక్కల నియంత్రణలో బల్దియా అధికారులు విఫలం కావడంతోనే రెండుసార్లు తన మేకలు మృత్యువాతపడ్డ
పంట నష్టపరిహారం (Compensation) పంపిణీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర లేచింది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించి రెండు వారాలు గడుస్తున్నా చలించని ప్రభుత్వం.. సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో ఎట్టకే�
Bombay High Court | పరిహారం బహుమానం కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ భర్త కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. పంప్ హెల్పర్గా ప�
‘పంటలు ఎండిపోక ముందే కేసీఆర్ మాకు చెప్పవచ్చు కదా’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోయిన తర్వాత ఆ మంటల వద్ద కేసీఆర్ చలికాచుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా
దేశానికి అన్నం పెట్టే రైతున్న ఆపదలో ఉంటే ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నీళ్లు లేక పంటలు ఎండి అల్లాడుతున్న రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరింది.
MLA Kova lakshmi | కరువు కాలంలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం (Compensation) చెల్లించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova lakshm) డిమాండ్ చేశారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు. యాసంగిలో రైతుపై పాలకులతో పాటు ప్రకృతి కూడా పగబట్టింది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తక కాంగ్రెస్ తెచ్చిన కరువుతో సాగునీళ్లు కరువై పంటలు ఎండిపోయాయి.