గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వట్టినాగులపల్లి సర్వేనంబర్ 245-19లోని భూయజమానులకు పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని సివిల్ కోర్టు సూచించినట్టు బాధితురాలి తండ్రి సతీశ్షా తెలిపారు.
ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు దిగువన శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ప్లాస్టిక్ దుకాణ సముదాయం దగ్ధమైంది. 30 దుకాణాలలో�
Conspiracy | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దుబ్బగూడెంలో గల కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ లో పరిహారం కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ కాసిపేట, దుబ్బగూడెం భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని మరణించిన గొర్రెలకు తగిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించి బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
రైతన్నలపై ప్రకృతితో పాటు ప్రభుత్వం కూడా పగపట్టిందని, తుఫాన్తో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండల �
తుఫాన్తో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలని వీణవంక మండల బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం �
మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశ�
మొంథా తుపాన్ వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, బీజేపీ నాయకుల తో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Supreme Court | బీమా పరిహారం చెల్లింపుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనం రూట్ తప్పిందని.. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినందున ప్రమాద బాధితులకు బీమా కంపెనీలు పరిహారాన్ని తిరస్క
Vijay | తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనలో మొత్తం 41 మంది ప్ర�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రాన్ని ఇటీవల వరదలు అతలాకుతలం చేశాయి. దీనికి సంబంధించి బెంగాల్ సీఎం (Bengal CM) మమతాబెనర్జీ (Mamata Banerjee) పొరుగు దేశమైన భూటాన్ (Bhutan) పై సంచలన ఆరోపణలు చేశారు.
Compensation | పదకొండేళ్ల క్రితం ఓ మహిళ రోడ్డు ప్రమాదం (Road accident) లో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆమె భర్తకు భారీ నష్టపరిహారం దక్కింది. ప్రమాదానికి కారణమైన వాహనాల యజమానులు మృతురాలి భర్తకు రూ.51.73 లక్షలు పరిహారంగా చెల్ల�
Compensation | నిర్మల్ జిల్లాలోని కుభీరు మండలంలో నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన పంట సోయాబీన్ , పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిని కర్షకుడికి కన్నీళ్లను మిగిల్చాయి.