మొంథా తుపాన్ వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, బీజేపీ నాయకుల తో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Supreme Court | బీమా పరిహారం చెల్లింపుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనం రూట్ తప్పిందని.. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినందున ప్రమాద బాధితులకు బీమా కంపెనీలు పరిహారాన్ని తిరస్క
Vijay | తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనలో మొత్తం 41 మంది ప్ర�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రాన్ని ఇటీవల వరదలు అతలాకుతలం చేశాయి. దీనికి సంబంధించి బెంగాల్ సీఎం (Bengal CM) మమతాబెనర్జీ (Mamata Banerjee) పొరుగు దేశమైన భూటాన్ (Bhutan) పై సంచలన ఆరోపణలు చేశారు.
Compensation | పదకొండేళ్ల క్రితం ఓ మహిళ రోడ్డు ప్రమాదం (Road accident) లో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆమె భర్తకు భారీ నష్టపరిహారం దక్కింది. ప్రమాదానికి కారణమైన వాహనాల యజమానులు మృతురాలి భర్తకు రూ.51.73 లక్షలు పరిహారంగా చెల్ల�
Compensation | నిర్మల్ జిల్లాలోని కుభీరు మండలంలో నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన పంట సోయాబీన్ , పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిని కర్షకుడికి కన్నీళ్లను మిగిల్చాయి.
NIMZ farmers | చట్టంలో భూముల ధరలు సవరించకుండా ఏ రకంగా నోటిఫికేషన్లు వేస్తున్నారని వసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ప్రశ్నించారు. అక్రమంగా వేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Woman Kills Husband for Compensation | ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. పరిహారం కోసం పులి దాడిలో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని పేడ కుప్ప నుంచి వెలికితీశారు.
Punjab govt | ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy rains) తీవ్ర నష్టం మిగిల్చాయి. ముఖ్యంగా పంజాబ్ (Punjab) లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో శనివారం �
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో కోల్పోతున్న భూములకు ఎకరాకు రూ.60 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యో గం ఇవ్వాలని భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి డిమాండ్ చేశారు.
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గ్యాంగ్రేప్ కేసులో ఏ2గా ఉన్న కమలాకర్ శివకుమార్ అలియాస్ శివ (19)కు 25 ఏండ్ల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జిల్లా �
Compensation | లగచర్ల రైతులకు ఇస్తున్న పరిహారమే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూ నిర్వాసితులకు ఇవ్వాలని భూ బాధితులు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు.