భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో శనివారం �
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో కోల్పోతున్న భూములకు ఎకరాకు రూ.60 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యో గం ఇవ్వాలని భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి డిమాండ్ చేశారు.
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గ్యాంగ్రేప్ కేసులో ఏ2గా ఉన్న కమలాకర్ శివకుమార్ అలియాస్ శివ (19)కు 25 ఏండ్ల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జిల్లా �
Compensation | లగచర్ల రైతులకు ఇస్తున్న పరిహారమే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూ నిర్వాసితులకు ఇవ్వాలని భూ బాధితులు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు.
సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 8 కుటుంబాలకు తీవ్ర నిరసనల మధ్య పరిశ్రమ యాజమాన్యంతో కలిసి అధికారులు రూ. 15 లక్షల చొప్పున పరిహారం అందించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం ఐలా భవన్
Supreme Court: అతివేగంగా లేక నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోతే, ఆ బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ వర్తించదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ ఫ్యామిలీకి నష్టపరిహారాన్ని ఇ
నేషనల్ హైవేలో భూమి కోల్పోయిన తనకు నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర నష్టం జరిగిందంటూ ఓ రైతు రోడ్డెక్కాడు. రహదారి పనులను అడ్డగించి నిరసన తెలిపాడు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఆ రైతునే అరెస్ట్ చేసి ఠ�
స్వయం సహాయక సంఘ సభ్యురాలు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులకు శ్రీనిధి ద్వారా సభ్యురాలి ప్రమాద బీమా పరిహారం కింద మంజూరైన రూ.10 లక్షల చెక్కును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
ఇండ్లు కోల్పోయిన తమకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు, బాధితులు ఇల్లెందు మండలం పూసపల్లి గ్రామంలో నూతన ఓసీ వి
Air India | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు అదనంగా రూ.25 లక్షల పరిహారాన్ని ఎయిర్ ఇండియా ప్రకటించింది. టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి పరిహారాని
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,