Kerala woman : చికెన్ తిని ఆస్పత్రిపాలైన ఒక మహిళకు పరిహారం చెల్లించాలని చికెన్ వడ్డించిన కేఫ్కు వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రూ.96 వేలు చెల్లించాలని ఆదేశించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని హెజోలో రసాయ న పరిశ్రమ సీ-బ్లాక్లో శుక్రవారం నైట్ షిఫ్ట్లో 18 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
Sunke Ravishankar | నారాయణపూర్ నిర్వాసితులను ఆదుకోవాల్సింది పోయి అక్రమ కేసులు పెట్టించి చొప్పదండి ఎమ్మెల్యే వేధిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. గంగాధర మండలం మధురానగర్ వద్ద నారాయణపూర్ కుడ�
Johnson and Johnson | ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson and Johnson) బేబీ టాల్కమ్ పౌడర్ ఉత్పత్తిపై 15 ఏండ్లుగా కోర్టులో వ్యాజ్యం నడుస్తుంది. కేసులు వేసిన బాధితులకు పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముంద�
మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ఇటీవల చేపట్టిన భూసేకరణపై గ్రామానికి చెందిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. భూసేకరణ అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం సర్పంచ్ రమాదేవి ఆధ్వర్యంలో రైతులు, గ్రామస�
Supreme Court | గృహ కొనుగోలుదారుల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఫ్లాట్ నిర్మాణంలో జాప్యం జరిగినప్పుడు.. దానిని అప్పగించిన తర్వాత కూడా బిల్డర్ (Builder) నుంచి నష్టపరిహారం కోరే హక్�
సిరిసిల్ల పట్టణంలో ఇటీవల గాలివానలు, భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్�
Supreme Court : దేశంలో గృహిణుల శ్రమపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణులు దేశ నిర్మాతలు అని, వారు చేసే పనికి కనీసం రూ.30,000 పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
: విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant) లో జరిగిన ఘోర ప్రమాదంలో ( Massive explosion ) మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.