Supreme Court : దేశంలో గృహిణుల శ్రమపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణులు దేశ నిర్మాతలు అని, వారు చేసే పనికి కనీసం రూ.30,000 పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
: విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant) లో జరిగిన ఘోర ప్రమాదంలో ( Massive explosion ) మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాకే పనులు చేపట్టాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్ల�
మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామం లో నారాయణపేట- కొడంగల్ ఎ త్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కానుకుర్తి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభాన్ని శనివారం వివిధ గ్రామాల రైతులు అడ్డుకున్నారు.
గర్భంతో ఉన్న ఉద్యోగిని ‘వర్క్ ఫ్రం హోం’ అడగ్గా, అందుకు సదరు కంపెనీ నిరాకరించింది. దీంతో ఆమె ప్రసవం ‘రిస్క్'గా మారింది. నెలలు నిండకుండా పుట్టిన ఆ బిడ్డ కొద్ది గంటల్లోనే చనిపోవటంతో.. బాధితురాలి కుటుంబం షా�
ATM: ఎస్బీఐ ఏటీఎంలో 10000 విత్డ్రా చేయాలనుకున్నాడు. కానీ క్యాష్ రాలేదు. దీంతో అతను కన్జ్యూమర్ ఫోరమ్ను ఆశ్రయించాడు. కస్టమర్కు 3 లక్షలు చెల్లించాలని బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఫైన్ వేశారు.
సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ)ఎలివేటెడ్ కారిడార్ విషయంలో సర్కార్ రెండు గ్లాసుల విధానాన్ని అమలు చేస్తోంది. ఒక ప్రాంతానికి ఒక రకంగా, ఇంకో ప్రాంతానికి ఇంకో విధంగా పరిహారం చెల్లిస్తోంది. ప్రాంతానిక�
Adilabad Airport | విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా భూసేకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతులు బైటాయించి నిరసన తెలిపారు.
మండల కేంద్రంలోని గణపసముద్రం ముంపు గ్రామాల రైతులు పరిహారం చెల్లించాలని శుక్రవారం బస్టాండ్ ఆవరణం లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమాది రవీందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో