రేషన్ డీలర్లకు బకాయి పడ్డ ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని పట్టణ రేషన్ డీలర్లు సోమవారం ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ డీలర్లకు �
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తూ రేషన్ డీలర్లు పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న కమీషన్ డబ్బు
Ration Dealers | రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి గత ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ను విడుదల చేసి రేషన్ డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే తమ లక్ష్యమని పదే పదే చెప్పుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వ నేతలు, మహిళా సంఘాల సభ్యుల ధాన్యం కొనుగోళ్ల కమీషన్ మాత్రం ఇప్పించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ�
అచ్చంపేట ఐసీడీఎస్ క్లస్టర్లో అచ్చంపేట అమ్రాబాద్, పదర మండలాలలో కలిపి మొత్తం 195 అంగన్వాడి సెంటర్లు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లలో ఎగ్ బిర్యానీ, అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కూడా టీచర్ల నుండి డబ్బు
వచ్చే ఏడాది మార్చి వరకు బాల్య వివాహాల రహిత జిల్లాగా పెద్దపల్లి ప్రకటించాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ర్ట బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ఎం చందన సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల �
‘సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు’ అన్నారు మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన అంతేవాసులమని చెప్పుకొనే రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆ స్పృహ అడుగంటింది. ప్రస్తుతం రాష్�
పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బ్యాంకు ఖాతాలో జమకాగానే, ఆమొత్తాన్ని గ్రామైక్య సంఘాల ఖాతాల్లోకి మళ్ళించాల్సి ఉండగా, రెండున్నర నెలలకు పైగా సంబంధిత అధికారి ఖాతాలోనే ఉంచటం, అడిగిన �
జిల్లాలో మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్ పంపిణీ కథ ఆటకెక్కింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా, కలెక్టర్ ఆదేశించినా సంఘాలకు మాత్రం ఇప్పటివరకు కమీషన్ పంపిణీ చేయలేదు.
ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదవ మహాసభలను విజయ వంతం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి పిలుపు నిచ్చారు.
DK Shivakumar | బిల్లులు చెల్లించేందుకు ఎవరైనా కమీషన్ డిమాండ్ చేస్తే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంట్రాక్టర్లకు సూచించారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు కమీష�