రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లుల మంజూరు హాట్ టాపిక్గా మారింది. తమ శాఖల పరిధిలో బిల్లులు మంజూరు కావడం లేదని, తాము సిఫార్సు చేసినా చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రావడం లేదని క్యాబినెట్ సమావేశంలో మంత్
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజూ కోట్లాది రూపాయలను అందించే ప్రధాన ఆదాయ వనరుల్లో అబ్కారీ శాఖ ముఖ్యమైనది. ఈ శాఖలో డబ్బుల గలగలపై కొన్ని కమీషన్రాయుళ్ల కండ్లు పడ్డాయి. కొత్త ప్రభుత్వంలో అక్రమార్జనపై దృష్టి
Election Comission | తెలంగాణతోపాటు త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనున్నది. గురు, శుక్రవారాల్లో ఛత్తీస్ గఢ్ లో పర్యటిస్తుందని ఈసీ వర్గాలు తెలిపాయి.
ఇప్పుడంతా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడమే ట్రెండ్గా మారింది. ఒక్క క్లిక్తో కోరుకున్న ఆహారం ఇంటికొస్తుంది. నచ్చిన రుచులు దొరికే రెస్టారెంట్స్, హోటల్స్, ఐస్క్రీం పార్లర్స్ ఇలా ఎన్నో వాటి నుంచి అరగంట లో�
బిహార్ మహిళాభివృద్ధి సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ స్కూల్ బాలికలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా పరిగణించింది.
మైనార్టీల సంక్షేమానికి కొనసాగుతున్న కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె రంగారెడ్డి కలెక్టరేట్�
ప్రజల హక్కులు కాపాడటం, వారి అవసరాలు తీర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ అభివృద్ధి, సం�
యూనివర్సిటీ ఆచార్యులు, డిగ్రీ కాలేజీ అధ్యాపకుల వేతన సవరణ కాగితాలకే పరిమితమైంది. ఏండ్లు గడుస్తున్నా పెంచిన వేతనాలను మోదీ సర్కారు విడుదల చేయడం లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 7వ పేస్కేల్ అమల్లోకి రా
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల కారణంగా గ్రామైక్య సంఘాలకు ధాన్యం కొనుగోలు సమయంలో ఉపాధి లభించడంతో పాటు కమీషన్ అందుతున్నది. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించి నష్టపోవద్దనే ఉద�
వారికిచ్చే కమీషన్లోనూ మొండి చేయి 56కోట్ల కమీషన్ ఇచ్చిన ఘనత రాష్ర్టానిదే పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల హుజూరాబాద్ టౌన్, జూన్ 17: రేషన్ డీలర్లకు ఎనిమిది నెలలుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా కమీషన్ ఇవ్వడం లేద�