ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటల సాగు, అ�
Commercial Crops | రైతులు ఒకరికి చేయి చాచే విధంగా కాకుండా చేతితో ఒకరికి ఇచ్చే విధంగా రైతులు, రైతు కూలీలు ఆర్థికంగా ఎదగాలని ఇన్చార్జి అదనపు కలెక్టర్ నరసింగరావు ఆకాంక్షించారు.
అల్లం, ఆలుగడ్డలు, చిరు ధాన్యాలు, చెరుకు, పసుపు తదితర వాణిజ్య పంటల సాగుకు నెలవైన జహీరాబాద్ నియోజకవర్గంలో పూల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పూలతోటలకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు వీటి సాగ�
రైతులు వరికి బదులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సాంకేతిక సమస్యలతో రాష్ట్రంలో 10వేల నుంచి 12వేల మంది రైతులకు రుణమాఫీ జరుగలేదని, వారందరికీ త్�
మూడు రోజులుగా కురుస్తున్న వర్షం పంటలకు ఊపిరి పోసింది. ఈ సీజన్లోనే ఇవి భారీ వానలు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెట్ట, వాణిజ్య పంటలకు ప్రాణం వచ్చింది. తొలకరి పలకరించగానే ఎప్పటిలాగే రైతులు పంటలు వేశా�
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు పంటలకు హానికర రసాయనాలు, ఎరువులు వినియోగిస్తున్నారు. ఫలితంగా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ దిగుబడులు మా త్రం ఆశించిన స్థాయిలో రా
కందుకూరు మండలం వాణిజ్య పంటలతో పాటు కూరగాయాల సాగుకు ప్రసిద్ధి. వానకాలంలో రైతులు సాధారణంగా పత్తి, కంది, మొక్క జొన్నల పంటల తర్వాత కూరగాయాల సాగుకు ప్రాధాన్యతను ఇస్తారు.
కర్ణాటకలోని మురతంగాడికి చెందిన అబూబకర్ ఓ హోటల్ వ్యాపారి. అతని భార్య ఆస్మా. ఆమె చదువుకుంది. ఉద్యోగం చేసేది. ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్లింది. భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది. తమకున్న చిన్నపాటి కమత�
యాసంగిలో జహీరాబాద్ ప్రాంత అన్నదాతలు ఆరుతడి, వాణిజ్య పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. వానకాలంలో పుష్కలంగా వానలు కురవడం, వ్యవసాయ బావుల్లో నీరు ఉండడంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు ఆరుతడి పంటలప�
నిర్మల్ జిల్లాలో పాత పంటల వైపు రైతులు మళ్లీ దృష్టిసారించారు. వాణిజ్య పంటల్లో మేలు రకాలైన మిర్చి సాగు వైపు ఆసక్తి చూపడంతో మిర్చి గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Farm Safety Tips | వాణిజ్య పంటలతోపాటు ఇతర పంటలపై ఈ మధ్యకాలంలో రసాయన మందుల వాడకం పెరిగింది. వివిధ రకాల పురుగులు, తెగుళ్లను నివారించేందుకు రైతులు ప్రమాదకరమైన మందును ఆశ్రయిస్తున్నారు. పంట కాలంలో ఆరు నుంచి పదిసార్లు రస
Oil Palm | తెలంగాణలో ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల విస్తరణపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వం.. ఆ రంగంలోని ప�
అన్ని రకాల కూరలకు కొత్త రుచి, ఘుమఘుమలాడే సువాసన తెచ్చే ఆకు పుదీనా. అలాంటి పుదీనా తోటలకు మాధన్నపేట పెట్టింది పేరు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి, ఆశించిన లాభాలు తెచ్చిపెడుతుండడంతో ఏటేటా నర్సంపేట మండ�
వరంగల్ జిల్లా రైతులకు 2023-24 సంవత్సరంలో ఆరు లక్షల ఆయిల్పామ్ మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మండలంలోని నల్లబెల్లి గ్రామంలో రైతు సాగు చేసుకుంటున్న ఆయిల్పా�
అకాల వర్షాలు, వడగండ్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా పంట నష్టం వివరా