యాసంగిలో ఆరుతడి పంటలు పండించిన రైతులకు సిరుల వర్షం కురుస్తున్నది. అన్నదాతలు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడం.. చెరువులు, కుంటలు, కాలువల్లో పుష్కలంగా నీరుండడంతో యా
వానాకాలం పంటతో పాటు యాసంగిలోనూ రైతన్న వరివైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. వర్షాలు విస్తారంగా కురిసి, నీటికి కొరత లేకపోవడంతో మెజార్టీ రైతులు వరి పంటనే సాగు చేయడానికే సన్నద్ధం అవుతున్న
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా సర్కారు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో 85 ఎకరాల్లో వేసేలా ప్రణాళికలు రూపొందించిం�
రాష్ట్రంలో పచ్చదనం పునరుద్ధరణలో భాగంగా యూకలిప్టస్ (జామాయిల్)తోటల స్థానంలో శ్రీగంధం, ఎర్రచందనం, ఇతర రకాల మొక్కల సాగుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అ�
అన్నదాతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది. సమ్మిళిత సాగు వైపు ఉమ్మడి జిల్లా రైతాంగం దృష్టి సారిస్తున్నది. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉండి లాభాల సిరులు కురిపించే పంటల వైపు మొగ్గు చూపుతున్�
స్తుత వ్యవసాయంలో పంట మార్పిడి అనివార్యం.. పత్తి ఎంత పండిస్తే అంత లాభం.. రైతు కేంద్రంగా నడిచే ప్రభుత్వం మాది.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టని విధంగా వ్యవసాయ రంగానికి రూ.3.75 లక్షల కోట్లు కేటాయించాం.. రైతుకు
రైతులు ఎకరానికి లక్ష రూపాయలు ఆర్జించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని మొర్సకుంటతండా, మెగ్యాతండాలో గురువారం జరిగిన శ�
సూర్యాపేట : వరి వంటి సంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటల సాగుతో రైతులు భారీ లాభాలు పొందాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పెన్ పహాడ్ మండలం అనంతారం ఎక్స్ రోడ్, మెర్సకుంట �
పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నది. తెలంగాణలో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో ఉంగా, నిర్మల్, నల్లగొండ జిల్లాలు తర్వాతి స్థానాల్లో...
వ్యవసాయ పరిశోధనలను పెంచాలి ప్రత్యామ్నాయ ఎరువుల్ని ప్రోత్సహించాలి కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సర్వే సూచనలు అదే పని కేసీఆర్ చేస్తే రాష్ట్ర బీజేపీ అడ్డంకి వరినే పండించాలంటూ రైతులపై ఒత్తిళ్లు కేసీఆర్ �
చలికాలంలో ఉసిరి కాయలపై తుప్పు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కోతకు ముందే కాయలు రాలిపోయి, తీవ్ర నష్టం వాటిల్లుతుంది. లీటర్ నీటిలో 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తుప్పు తెగులును �
మంత్రి జగదీష్ రెడ్డి | వరుస కరువులతో అల్లాడిన తెలంగాణ నేల ఇపుడు వ్యవసాయానికి పూర్తిగా అనుకూలంగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.