తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డి వల్లే యాదయ్య, వేణుగోపాల్రెడ్డి లాంటి వాళ్లు ఆత్మబలిదానాలు చేశారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మా�
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సామూహిక వలసలు అమెరికన్ల కలలను చోరీ చేయడమేనంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత విషాదాన్ని సైతం అపహాస్యం చేస్తూ సోషల్మీడియా వేదికల్లో ట్రోలింగ్ చేసే ధోరణి పెరిగిపోతున్నదని, నేటి మీడియా సంస్కృతిలో నైతిక విలువలు పూర్తిగా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంటుందని, ఇది బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న బందు అని ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని �
సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు యాల యాదిరెడ్డి సంచల�
Kajol | అలనాటి అందాల ముద్దుగుమ్మ కాజోల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో, కమర్షియల్ యాడ్స్ లో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈమెకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా
ప్రొటోకాల్ విషయంలో ఆది శ్రీనివాస్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉన్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార�
AP Minister Anitha | వైసీపీ హయాంలో చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడుతుండడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు చంద్రబాబును తిడుతూ టాపిక్ను డైవర్ట్ చేస్తున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు.
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత స్పందించారు. ఓ సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేసిన సమంత.. మంత్రి సురేఖను సున్నితంగా మందలించారు.
NEET Issue : నీట్ పరీక్ష లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్, యూజీసీ-నెట్ పరీక్ష రద్దు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.