తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక�
అదానీ కుంభకోణం, హిం డెన్బర్గ్ నివేదిక గురించి ప్రస్తావించే దమ్ము లేదు కానీ, బిలియనీర్ జార్జ్ సోరస్ చేసిన కామెంట్స్పై మాత్రం కొందరు ఉలిక్కిపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
బ్యాంకులను మోసం చేసిన మాఫియా గ్యాంగ్కు సపోర్ట్ చేస్తున్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ డిమాండ్ చేశారు.
బెంగాలీలను కించపరిచేలా బీజేపీ ఎంపీ, నటుడు పరేశ్ రావల్ గుజరాత్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో పరేశ్ రావల్ మాట్లాడారు. ‘గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కొన్ని �
ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న
AP Minister| డీపీ అధినేత చంద్రబాబు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ కుప్పం నియోజక వర్గానికి ఏమి చేయలేకపోయారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు.
AP Minister| ఆంధ్రప్రదేశ్ ఆర్థిక , శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి టీడీపీకి కొత్త నిర్వచనం చెప్పారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని