చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జిల్లా ఇంటర్ విద్యాధికారి గంగాధర్ గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రమశిక్షణ, సభ్యత �
BRSV Campaign | గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు ఆంధ్ర బనకచర్ల అడ్డుకుంటాం అనే నినాదంతో కళాశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బీఆర్ఎస్వీ శ్రీకారం చుట్టింది.
నీట్ ఫలితాల్లో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి 100 కు పైగా మెడికల్ సీట్లు పొందారని కళాశాల చైర్పర్సన్ చంద్రకళ వెంకట్, చీఫ్ అకాడమిక్ అడ్వైజర్ వెంకటయ్య తెలిపారు.
ఎప్సెట్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్లోని వావిలాల�
దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల విద్యార్థులు డ్రోన్ డెవలప్మెంట్ పోటీలలో సత్తా చాటారు. ఎస్ ఏ ఈ ఇండియా సదరన్ విభాగం ఆధ్వర్�
వరంగల్ జాతీయ సాంకేతిక కళాశాల(నిట్)లో సాంస్కృతికోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ-25) శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ నిట్ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులతో సందడిగా మారింది.
‘పిల్లలు క్లాసులకు డుమ్మా కొట్టారనుకోండి. సాయంత్రం కల్లా తల్లిదండ్రుల ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ రోజు మీ పిల్లలు కాలేజీకి గైర్హాజరయ్యారని సమాచారమందుతుంది. ఇలా నాలుగైదు రోజులు గైర్హాజరైతే ఏకంగా ఫోన
బీచుపల్లి గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల ఆగ్రహం గద్వాల/ఎర్రవల్లి చౌరస్తా, డిసెంబర్ 24 : ‘మా ప్రిన్సిపాల్పై చర్య లు తీసుకోండి.. విద్యార్థుల పట్ల అనుచితంగా ప్ర వర్తిస్తుండు.. విద్యార్థులను మానసిక క్షోభ�
గతంలో కొనసాగిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కొనసాగించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులకు సక్రమంగా వేతనాలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా మద్దూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరుగుదొడ్డి లేక విద్యార్థులు పడుతున్న అవస్థలపై ఈనెల 11న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనానికి రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరిముర�
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Students Hospitalised After Gas Leak | ఒక ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో 8 మంది నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. రసాయనాలున్న ఆ ట్యాంకర్�
ప్రత్యేక ప్రణాళిక, నిష్ణాతులైన అధ్యాపకుల బోధనతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. నీట్, జేఈఈ, ఎంసెట్లో తమ కళాశాలల విద్యార్థులు సత్తా చాట