జేఈఈ మెయిన్స్కి సంబంధించి గురువారం విడుదలైన ఫలితాల్లో తమ కళాశాలలు అధిక పర్సంటైల్స్తో సత్తా చాటినట్లు ఖమ్మంలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. తమ కళాశాలల విద్యార్థులు జాతీయస్థాయి ర
పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 163 విద్యార్థులు హాజరవగా వారిలో 113 మంది (69.32శాతం) ఉత్తీర్ణు
విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వ రెసిడెన్షియల్ క
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చే సే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు.
అర్ధాకలితో ఇంటికొస్తే కడుపునిండా అన్నం పెడతాడు. ఏ అర్ధరాత్రయినా ఆపదలో ఫోన్ చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా సమస్య తీరుస్తాడు. నిరుద్యోగ యువతకు భోజన సౌకర్యం కల్పిస్తూ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తారు.
విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అదుపులోక
సహాయం చేస్తామని నమ్మించి 17 ఏండ్ల దళిత బాలికపై (Dalit girl) ముగ్గురు కాలేజీ విద్యార్థులు (College students) సామూహిక లైంగికదాడికి (Gang rape) పాల్పడ్డారు. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకానికి పాల్పడిన ఘటన రాజస్థాన్లోని (Rajasthan) జోధ్పూర్
మండు వేసవిలోనూ పల్లెల్లోని వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడం.. నీటి వనరులు పెరగడంతో అధికారులు కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు.
students locked up | ప్రభుత్వ కాలేజీకి సరఫరా అవుతున్న తాగునీరు మురికిగా ఉండటంపై కొందరు విద్యార్థులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ రమను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ గదిలో ఉ
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంతర్జాతీయ బుక్ ఎగ్జిబిషన్ స్థాయికి ఎదిగిందని ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణ బుక్ ట్రస్ట్లో తెలంగాణ సమగ్ర చరిత్రను ఇంగ్లిష్లోకి తీసుకువచ్చినందుకు పబ్లి
గురివింద నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. ఉచిత హామీలు ఇవ్వరాదని, తాము ఉచితాలకు వ్యతిరేకమని నిత్యం నీతిసూక్తులు వల్లించే బీజేపీ నేతలు.. గుజరాత్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇబ్బడిముబ్బడిగా ఉచిత �
ఈ నెల 11న బెంగళూరుకు ప్రధాని మోదీ వస్తున్నారని, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను భారీగా తీసుకురావాలని కాలేజీలను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై విమర్శలు రావడంతో ఆదేశాలను వెనక్కి తీసుకున్�
Toll plaza | ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు విద్యార్థులు బీభత్సం సృష్టించారు. తమిళనాడులోని ఓ ప్రైవేటు లా కాలేజీకి చెందిన విద్యార్థులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శించుకుని తిరుగుప్రయాణమయ్యారు