మంచిర్యాల అర్బన్, జనవరి 16 : నాసిక్లో ఈ నెల 12న నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో మంచిర్యాలలోని రాజీవ్నగర్ మోడల్ స్కూ ల్, కాలేజ్ విద్యార్థినులు నృత్యంలో ప్రతిభ చూపా రు. నాయక్ పోడ్కు సం బంధించిన గిరిజన నృ త్యం ప్రదర్శించగా ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ రజిని వివరించారు.