మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సందీప్కుమార్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాలల్లో భాగంగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గాయత్రి గ్రామైక్య సంఘం, ఎల్లారెడ్డిపేటలో చైతన్య గ్రామైక్య సంఘం, కోరుట్లపేటలో
వ్యవసాయంలో జరిగే మార్పులను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సాగు విధానాలను మార్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మండల పరిధిలోని గుండ్లసాగర్ గ్రామంలో సారంగపాణి అనే రైతుకు సంబంధి�
రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్�
అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి.
వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, కిషన్రావుపేటలో నూతనంగా నిర్మాణం చేసిన పల్లె దావఖానలను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను త్వరగా
గంగాధర మండలం వెంకటాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారు, పోతరాజు, పులి వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ విశిష్టతను ఉపా
జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత వారి సంతానంపై ఉంటుందని, నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలుంటాయని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లో వయో వృద్ధుల సంరక్షణ చ�
మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో శుక్రవారం కొణిజెటి రోశయ్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొణిజెటి రోశ�
Collector Sikta Patnaik | గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య బృందాన్ని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. ఇటీవల ఇద్దరు మహిళలకు జిల్లా ఆసుపత్రిలో సక్సెస్ ఫుల్గా శస్త్ర చికిత్స
వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓప�
జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా బండ్లగూడెం కస్తూర్బా పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల గదులను పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు జరగక