Suspensions | జిల్లాలోని ఉండవెల్లి మండలం అలంపూరు చౌరస్తాలో ఉన్న మహాత్నా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సీరియస్ అయ్యారు.
యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్భ్రోస్ 5642 మీ (18,150 అడుగుల) పర్వతాన్ని పెద్దపల్లి జిల్లాకు చెందిన తండ్రి కొడుకులు అధిరోహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. కలెక్టరేట్లో తన చాంబర్�
భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై స్వీకరించిన ప్రతీ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి, వచ్చే నెల 15 నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్
పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా తాటి ముంజలతో జామ్ తయారీ సెంటర్ ఏర్పాటుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంల�
నిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆన్లైన్లో అందించే ప్రత్యేక శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోం చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ విద్యార్థులకు సూచించారు. దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్�
రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చినభూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. రిజిస
జగిత్యాల జిల్లాలోని రైతులకు రుణలిచ్చేందుకు బ్యాంకులు వివిధ రకాల ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకుని రైతులకు రుణాళిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తాటిప
సీజనల్ వ్యాధి లక్షణాలున్న ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖ�
ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులలో భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాల పెంపుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో విద్యాశాఖ అధ�
మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సందీప్కుమార్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాలల్లో భాగంగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గాయత్రి గ్రామైక్య సంఘం, ఎల్లారెడ్డిపేటలో చైతన్య గ్రామైక్య సంఘం, కోరుట్లపేటలో
వ్యవసాయంలో జరిగే మార్పులను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సాగు విధానాలను మార్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మండల పరిధిలోని గుండ్లసాగర్ గ్రామంలో సారంగపాణి అనే రైతుకు సంబంధి�
రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్�
అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి.