జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై
ప్రకృతి రమణీయమైన అందాలతో చూపరుల మనస్సు దోచేలా అనంతగిరి కొండలు ఉన్నాయి.. చుట్టూ పచ్చని బైళ్లు.. పంట పొలాలు.. ఎటుచూసినా అందాన్ని ఆరబోస్తున్న చూడచక్కని అడవి. పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల ఆటలతో పర్యాటకుల
‘నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వంద సీట్లతో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఖమ్మం మెడికల్ కాలేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన పాత కలెక్టరేట్లో చేపడుతున్న వైద్య కళాశాల ఆదునీకరణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు, సూచ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎ మ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భ
క్షయ వ్యాధి లక్షణాలపై అందరికీ అవగాహన కల్పించి.. నివారణకు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆ�
సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్�
జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీరు సరఫరా చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎన్నెస్పీ సాగునీటి సరఫరా గురించి నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఐడీవోసీలో గ�
వరంగల్ జిల్లా కలెక్టర్గా పీ ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆమె కలెక్టర్గా బాధ్యతలూ స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన బీ గోపి బదిలీ అయ్య�
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబ�
పదో తరగతి విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేసేందుకు మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్న ఆలోచన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే పిల్లలు.. కార్పొరేట్లో చదువుకునే పిల్లలతో పోలిస్తే ఎందులోనూ తక్కు
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమ