ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులు, అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
నీతి ఆయోగ్ పథకంలో భాగంగా తిర్యాణి బ్లాక్లో మంజూరైన పనులు త్వరగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో క�
వేసవిలో తాగునీటికీ ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కెరమెరి మండలం ధనోరలోని డబ్ల్యూటీపీని సందర్శించి మిషన్ భగీరథ ఈఈ రాకేశ్ను వివరాలు అడిగి తెలుసుకున్న
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుంచి యథాతథంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ �
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవ�
వేసవి సమీపిస్తున్నందున జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ ద�
పదో తర గతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ దిశగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విద్యా శాఖ పరి�
ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టి మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా �
ప్రతి ఒకరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యుఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్యకుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థాయి మానిటరి�
ది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ధోత్రే అన్నారు. శనివారం రెబ్బెన మండలం గంగాపూర్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు గణిత శాస�
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
విద్యార్థినులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బేటీ బచావో-బేటీ పడావో దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం గంగాపూర్ గ్రామ శి
ఆదివాసుల ఆరాధ్య దేవత జంగుబాయి జాతరను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. శనివారం హట్టి �