ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిషరించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రహదారి భద్రత �
విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని శ్రాస్తవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్ 52వ బాలల వైజ్ఞాని
వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. లగ్గా�
మంచిర్యాల జిల్లాలో మొదటి రోజు గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల, శ్రీచైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్ట
అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కెరమరి మండలం దేవాపూర్, అనార్పల్లి, తుమ్మగూ డ గ్రామపంచాయల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెం
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషరించేలా చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధో త్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తి
వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్నగర్ మండలం వంజరి గ్రామంలోని రైతు వేదికలో జిల్�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అయిన రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిషరించే దిశగా కృషి చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావ
వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టరేట్లలో చా కలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర