పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి అంగన్వాడీ కేంద్రాల్లో పోషక విలువలున్న ఆహారాన్ని అందించి చికిత్సలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు.
ప్రభుత్వం అమలు చేసే పథకం ఏదైనా అవార్డులు తెలంగాణ రాష్ర్టా న్నే వరిస్తున్నాయని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పంచాయతీరాజ్ అవార్డు-23లో దేశంలో మరోసారి సత్తా చాటుకునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్�
నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ‘మన ఊరు మన బడి’, తెలంగాణ ఆయిల్సీడ్ పంట�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టింది. ఆడబిడ్డల శ్రేయస్సే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా
సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు నిర్మల్ ప్రాంత చరిత్ర తెలుసుకోవాలని, ఇక్కడ విభిన్నమైన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి సూచించారు.
సోన్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల చిన్నారుల చురుకుదనాన్ని చూసి నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి మెచ్చుకున్నారు. బోర్డుపై ఉన్న పదాలను ఓ చిన్నారి చకాచకా చదివి చెప్పడంతో వెరీగుడ్ అంటూ కలెక్టర్ ప్ర�
తెలంగాణ సర్కారు పట్టణాల మాదిరిగా గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు మస్కాపూర్లో మంగళవారం అధి
నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన పనులను వేగంగా పూర్తి చేసి అన్ని వసతులు మెరుగుపర్చాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.