దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాలో విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవానికి జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంక
ప్రగతి ప్రదాత, సంక్షేమ సారథి, సీఎం కేసీఆర్కు జనహారతి పట్టారు. నిర్మల్ జిల్లావాసులతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి అశేష జనవాహిని తరలిరావడంతో నిర్మల్ జనసంద్రాన్ని తలపించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ�
పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో నూతన కార్యాలయా
జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిస�
దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గంలో దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. న�
విద్యార్థుల ఎదుగుదలకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సీఎం కప్ క్ర�
రానున్న వానకాలానికి ప్రాజెక్టు లను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. గురువారం కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించి, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో మాట్లాడా�
విద్యతోపాటు క్రీడలకు ప్రాధా న్యమివ్వాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్లోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా �
ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. రాష్
నిర్మల్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల(ఇరిగేషన్) ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధితో పాటు క్రీడలకు సైతం పెద్దపీట వేస్తున్నది. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు వారిలో మానసిక ఉల్లాసం నింపేందుకు క్రీడలను నిర్వహించాలని నిర్ణయించిం
అధికారులు పరిసరాలను శుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని పలు వార్డుల్లో కలెక్టర్ వరుణ్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు.
ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్లో గల కాన్ఫరెన్ హాల్ నందు జిల్లా అధికార గణంతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్మల్ జిల్