పిల్లలను ప్రభుత్వ బడు ల్లో చేర్పించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాం తి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోనాపూర్, పట్టణంలోని పీఎస్ఎంఎల్ కాలనీలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక�
ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుందని, ఎవరైనా కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏ
మామిడిలో కొత్త కొత్త రకాలు రూపొందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లాలో మామిడి సాగు ముఖ్యమైనదన్నారు. రెండు రోజులుగా సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్న మామిడి రకాల ప్రదర్శ�
గీతం వర్సిటీలోని స్ట్రాంగ్రూమ్లను శుక్రవారం రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేశ్కుమార్ పరిశీలించారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్�
పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ముగియడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఈవీఎంలను ఎన్నికలు అధికారులు నర్సాపూర్లోని రెండు స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. నర్సాపూర్ పట్టణంలోని బీవీఆ�
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసిందని, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
పటాన్చెరు పట్టణ సమీపంలోని పటేల్గూడకు వెళ్లేదారిలో ప్రధాని మోదీ నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈనెల 5న ప్రధాని సంగారెడ్డి(కంది) నుంచి మహ
సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశ్రమలను ఆకస్మిక తనిఖీ చేసి హడలెత్తించారు. వరుస తనిఖీలతో పారిశ్రామికవాడలోని రెడ్ కేటగిరి పరిశ్రమల యాజమాన్యాలు పరుగులు పెట్టాయి. ఫైర్సేఫ్టిపై కలెక్టర్ తనిఖీల
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి వీధిని శుభ్రంగా ఉంచాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. రుద్రారంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఆమె ప�
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను కలెక్టర్ ఎగురవేశారు. ఎ�
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని సంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి కె.ప్రభాకర్రావు అన్నారు. ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన సుచించారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరి