విద్యార్థుల్లో రక్తహీనత నివారణే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలలో బుధవారం ‘అనీమియా ముక
ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్స్, పంచాయతీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ తది
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో కల�
విద్యార్థులు పుస్తకాలను చదవడంతోపాటు వాటిలోని అం శాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం స్థానిక సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ఎమ
జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ 100 శాతం పక్కాగా జరగాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూ రు క్రాం తి అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎంట్రీ చేయాలని ఆపరేటర్లకు సూచించారు.
సంగారెడ్డి నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వల్లూరు క్రాంతికి జిల్లా అధికారులు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
ఆడవాళ్లకు మహా‘లక్ష్మి’కటాక్షం లభిం చింది. ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు ల్లో ఉచిత ప్రయాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం శ్రీకారం చుట్టింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో చేపట్టే నామినేషన్ ప్ర క్రియకు ఏర్పాట్లు చేయాలని, ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధిక
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంగ్లిష్ భాషలో చదివేందుకు, మాట్లాడేందుకు సులభంగా ఉండేలా ‘టీచ్ ఫర్ ఛేంజ్' అనే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట
గద్వాల జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రావడంతో పట్టణమంతా గులాబీ కాంతులీనింది. బీఆర్ఎస్