భారీ వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక�
మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులనే దైవంగా భావిస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాం తి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లాస్థాయిలో ఉత్త మ ఉ�
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్�
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, త్వరలో సంగారెడ్డిలో 500 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానను కలెక�
పంట రుణమాఫీ పొందిన రైతుల రుణాలను రెన్యువల్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాం కర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో రైతు రుణ మాఫీపై ఫేజ్-1 అమలు తీరుపై సమావేశం నిర్వహించారు.
పంట రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, రెన్యువల్ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కల్హేర�
సమాజ అభివృద్ధి కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ (సీఎస్ఆర్) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాం తి అధికారులను ఆదేశించారు. శనివారం సంగార
పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించ�
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాం�
రైతు భరోసాకు ఆంక్షలు వద్దని, పది ఎకరాల్లోపు రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని రైతులు అభిప్రాయపడ్డారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రైతులు అభిప్రాయ
విద్యతోనే చక్కటి భవిష్యత్ ఉంటుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శ్రద్ధతో చదివి ప్రయోజకులుగా ఎదగాలని విద్యార్థులకు సూ చించారు. బడిబాటలో భాగంగా శుక్రవారం కంది, కాశీపూర్, చెర్లగ�