Collector Sriharsha | పుల్లూరు జగదీశ్వర రావు రచించిన బాలల కథల పుస్తకం లిటిల్స్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Sriharsha )బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు.
Collector Sriharsha | యాసంగి మార్కెటింగ్ సీజన్లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Collector Sriharsha)అన్నారు.
vమెడికల్ కళాశాలలోని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగులను ఎంపిక చేయాలని కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లో మెడికల్ కళాశాల కోసం తాత్కాలిక ఉద్యోగుల నియామకంపై సోమవారం సమీక్ష నిర్వ�
ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో స మావేశమై మాట్లాడారు. ప్రజలకు వైద్యం అందించేంద�
ప్రస్తుత పరిస్థితుల్లో భూ సర్వే చేయడానికి అ త్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించాలని క లెక్టర్ శ్రీహర్ష చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల కొనుగోలు చేసిన డీజీపీఎస్ పరికరాన్ని జిల్లా సర్వే అధిక�
ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఒకరిద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, అటెండర్లు తప్ప మిగతా
రానున్న అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వివిధ బృందాల సభ్యులకు ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
కృష్ణానదికి వరద వస్తున్న నేపథ్యంలో నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో క�
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నారాయణపేట జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్
అమరవీరుల త్యాగా ల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దిన
ప్రభుత్వం మహిళల విద్యకు పెద్దపీట వేసిందని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జీపీ శెట్టి ఫంక్షన్ హాల్లో మహిళా సంక్షేమ దినోత్సవ�
నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమిని పంచభూతాలుగా భావిస్తూవస్తున్నామని, ఆధునిక ప్రపంచంలో కరెంట్ కూడా ఆరో భూతంగా భావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి పేర్కొన్నారు.
పదేండ్లల్లో తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రగతిని విశ్వవ్యాప్తం చేద్దామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి �
బాల, బాలికలు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి గురుకులాల్లో చేరిన విద్యార్థులు వేసవి సెలవుల్లో కలెక్టర్ను కలిసి ఆశీస్సులు తీసుకున్�