బాల, బాలికలు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి గురుకులాల్లో చేరిన విద్యార్థులు వేసవి సెలవుల్లో కలెక్టర్ను కలిసి ఆశీస్సులు తీసుకున్�
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పట్టాలు ఇ చ్చేందుకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీ
జిల్లాలోని మక్త ల్, నారాయణపేట, కోస్గి మున్సిపాలిటీల్లో చేపడుతున్న అ భివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.
జోగులాంబ గద్వాల : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం గట్టు మండలంలోని తప్పెట్ల మోరుసు, గొర్లఖాన్ దొడ్డి , ఆర�