రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్త ర్వులు జారీ చేసింది.
టిక్.. టిక్.. టిక్.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. మరికొ న్ని గంటల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సం స్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎవరో తేలనున్నది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్�
మండలంలోని ఎర్రకుంటతండా శివారులో సర్వేనెంబరు 270/4/2/2/ 2లోని 2.03 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఎర్రకుంటతండా, చింతకుంటతండావాసులు బుధవారం కలెక్టర్ రవినాయక్కు ఫిర్యా దు చేశారు.
మహబూబ్నగర్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ రవినాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడి �
వేసవిలో గ్రా మ, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రవినాయక్ తెలిపారు. సోమవా రం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, మిషన్ భగీర�
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు మొదలైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి రైతు సమ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శాసనమండలి ఉపఎన్నిక ఉత్కంఠను రేపుతున్నది. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. పోలింగ్ నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్�
లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ లోక్సభ ఎన్నికలపై సమీక్షించారు.
ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ 40-50 శాతం మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించడం శుభపరిణామమని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని నిర్వహించగా కలెక్టర�
రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల వైపు దృష్టి సారించగా ఊహించని విధంగా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వి డుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల ని కలెక్టర్ జీ రవినాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు �