జిల్లా అభివృద్ధికి అందరి సహకారం ఉండాలని మహబూబ్నగర్ కలెక్టర్ జి.రవినాయక్ కోరారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేం ద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకా న్ని ఆవిష్కరిం�
మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన కిష్టమ్మ, కాశన్న కూతురు బోరెల్లి జ్యోతి గణతంత్ర వేడుకల్లో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్నది. ఢిల్లీ శకటోత్సవంలో తెలంగాణ ఐలమ్మ, కొమురంభీం వేషధారణలో..
ఓటరు జాబితలో తప్పులు లేకుండా చూడాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రవినాయక్ బీఎల్వోలకు సూ చించారు. ఆదివారం మండలంలోని చౌదర్పల్లిలోని పోలింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా �
బాలానగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం కలిచివేసింది. అభం.. శుభం తెలియని చిన్నారులు సైతం మృత్యు శకటంలా దూసుకొచ్చిన డీసీఎం కింద నలిగిపోయారు. బాలానగర్లో జరిగిన సంతకు వచ్చిన మోతిఘణపూర్, బీబీనగర్తోపాటు పలు గ్ర
ఆడవాళ్లకు మహా‘లక్ష్మి’కటాక్షం లభిం చింది. ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు ల్లో ఉచిత ప్రయాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం శ్రీకారం చుట్టింది.
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా చౌరస్తా వద్ద ఉన్న పోలింగ్ బూత్ నెంబర్ 222లో కలెక్టర్ రవినాయక్ ఓటర్లతో సమానంగా క్యూలైన్లో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ రవినాయక్
జడ్చర్ల నియోజకవర్గం లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో దాదాపు 81.18 శాతం పోలింగ్ నమోదైం ది. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 2,20,244 మం ది ఓటర్లు ఉన్నారు. అందులో 1,10,783 మంది పురుషులు, 1,09,456 మంది మహిళ ఓటర్లు, ఐద�
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. బుధవారం జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల సమగ్రి పంప
శాసన ఎన్నికల నిమిత్తం వచ్చిన ప్రతిపిర్యాదులను తక్షణమే స్పందించడంతోపాటు పరిష్కారించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్.రవి నాయక్ అన్నారు. బుధవారం జిల్లా అధ�
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఉమ్మడి జిల్లాలోని 12 సెగ్మెంట్ల నుంచి 173 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదు జిల్లాల్లో 3,336 పోలింగ్ కేం�
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు వేళైంది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. 9వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉండడంతో ఆ రోజు పెద్ద ఎత్తున వే�
యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నవంబర్ మొదటి వారం�
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో నిర్వహించిన జాబ్మేళాకు 12 వేల మంది అభ్యర్థులు హాజరైనట్టు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
ప్రజలకు మంచి చేయాలనే తపనతో అధికారులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ రవినాయక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరిం�
స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘం టీజీవో అన్నారు.