ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ మహనీయుల చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. శుక్రవారం ఊట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలోని కుమ్రం భీం విగ్రహానికి ఐటీడీ�
: విద్యార్థులు పరీక్షల భయం వీడాలని, ఇష్టంతో చదవాలని, ఒత్తిడికి గురికావద్దని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవన్లో వెనుకబడిన తరగతులు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లా
ప్రతి ఓటర్కు ఓటరు స్లిప్పులు అందేలా కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మంగళవారం సీఈవో కార్యాలయం హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో క�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు మెదక్ జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పది ఫ్లయింగ్ స్
ఆపదలో ఉన్న మహిళలు, వేధింపులకు గురైన చిన్నారులకు సఖీ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో రూ.
తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో బుధవారం మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. ఉదయం పది గంటలకు మనోహరాబాద్ చేరుకోనున్న మంత్రి మొదట మన
మత్స్య సంపదపై పూర్తి హక్కులు మత్స్యకారులకే సొంతమని, తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టిందని పశువర్థక, మత్స్యశాఖ మంత�
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. భారీ వర్షాలు కురుస్తున్నందున మలేరియా, డెంగీ, చికున్గున్యా, డయేరియావంటి రోగాలు వ్యాప్తి చెందే అవకాశమున్నందున వైద్యారోగ్యశాఖతో పాట�
మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరు వులు, కుంటలు నిండడంతోపాటు ప్రాజెక్టులు నిండుతు న్నాయి. వర్షంలోనే రైతులు పొలం పనులు చేస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి మొదలైన ఎడతెరిపి లే�
సంగారెడ్డి జిల్లాలో జూలై 1న జరగనున్న గ్రూప్-4 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల�
మారుమూల ప్రాంతాలకు రెడ్ క్రాస్ సేవలను విస్తరించాలని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మెదక్ శాఖ అధ్యక్షుడు, కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నూతనంగా ఎన్నికైన మెదక్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు కలెక్టర్ను మ
సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె, పట్టణ ప్రగతి అని, పల్లె, పట్టణ ప్రగతితోనే గుణాత్మక మార్పులు సంభవిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.