తెలంగాణలో పండుగలా దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు సోమవారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ను ఎమ్మెల్యే, కలెక్టర్ రాజర్ష�
తెలంగాణ 2కే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు, యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రన్ కార్యక్రమానికి ఉదయం 6 గంటల నుంచే ఎమ్మెల్యే
దేశంలో ఉన్న విత్తన అవసరాల్లో దాదాపు 60శాతం తెలంగాణ నుంచి సరఫరా చేస్తూ విత్తన భాండాగారంగా రాష్ట్రం ఆవిర్భవించిందని వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో సంస్కృత యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత విభాగం సంతోషం వ్యక్తం చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటాన�
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. ఆయా అర్జీలను కలెక్టర్ డాక్టర్ శరత్ స్వీకరించారు. మొత్తం 42
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం ఆయన పర్యటించి కస్తూర్బా పాఠశాలను సందర్�
ఏజాతి మనుగడైనా అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోక పోతే మన అస్తిత్వానికి ముప్పు తప్పదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు