బినామీ డీలర్లను గుర్తించేందుకు అధికారులు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా రేషన్ షాపులో ఆర్డీవో జారీ చేసిన ఆథరైజేషన్ కాపీ, ఈ-పాస్ యంత్రంలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పీ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె జిల్లా మారెటింగ్ అధికారి పీ ప్రసాదరావ�
కొత్త జీపీ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలు అందుబాటులోకి రానున్నాయి. భవనాలు శిథిలావస్థలో ఉన్న పంచాయతీలకూ రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలో 192 భవనాల కోసం ప్రభుత్వం రూ.38.40 కోట్లు సమకూ�
వాహన తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య ఆదేశించారు. మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళ�
రెండో విడుత దళితబంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఒకవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తూనే మరోవైపు ఎంపికైన వారికి యూనిట్లను పంపిణీ చేసే దిశగా ముందుకు వెళ్తున్నది.
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్బాషా, వివిధ శాఖ
గృహలక్ష్మి పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. తొలి విడుత లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే కార్యక
కేసీఆర్ కృషి, పట్టుదలతోనే రాష్ట్రం సస్యశ్యామలమైందని, దేశంలో పేదల కోసం పనిచేసే ఏకైక నాయకుడు ఆయనేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. దరఖాస్తుల స్వీకరణకు తెరపడింది. రాత్రి బాగా పొద్దుపోయే వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. జిల్లాలో అధికారుల అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలోని వెంకటాపురంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, మహిళ భవనం, సీసీ �
జిల్లాలో వ్యవసాయ గణన తొలివిడుత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వ్యవసాయ, గణాంక శాఖల అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. రైతుల నుంచి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్లో పొందుప
జిల్లాలో రిజర్వ్డ్ మద్యం దుకాణాలపై ఉత్కంఠకు తెరపడింది. లాటరీ పద్దతిన అధికారులు రిజర్వ్డ్ మద్యం దుకాణాలను ఖరారు చేశారు. గౌడ కులస్తులకు 14, ఎస్సీ 6, ఎస్టీలకు 2 మద్యం దుకాణాలను కేటాయించినట్లు ప్రకటించారు.
భారీ వర్షాలు, వరదల వల్ల గ్రేటర్లో రూ. 450కోట్ల నష్టం వాటిల్లినట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య కేంద్ర ప్రభుత్వ అధికారులకు వెల్లడించారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంగ
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో 88 మంది వివిధ సమస్యలపై దరఖాస్తులు అందించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ‘డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ