పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి మామిడి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, దానిమ్మ, మునగ త
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శనివారం కరీమాబాద్లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-ఎస్ఆర్ఆర్తోట సెంటర్ను ప�
శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సుర
కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నర్�
రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఈనెల 31న వరంగల్ నగర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
త్వరలోనే వరంగల్లో మోడల్ బస్స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం కలెక్టర్ ఆర్టీసీ, కుడా, మున్సిపల్ అధికారులతో కలిసి బస్టాండ్ని సందర్శించారు.
కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండలంలోని కోనాయిమాకులలో స్త్రీశక్తి శానిటరీ న్యాప్కిన్స�
వరంగల్ జిల్లా రైతులకు 2023-24 సంవత్సరంలో ఆరు లక్షల ఆయిల్పామ్ మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మండలంలోని నల్లబెల్లి గ్రామంలో రైతు సాగు చేసుకుంటున్న ఆయిల్పా�
ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికలో భాగంగా 103.86శాతంతో ప్రాధాన్యతా రంగాలకు రూ.2672.44 కోట్ల రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగి�