అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, సమగ్ర ఇంటింటి కుటుంబ
లగచర్ల ఘటనపై విచారణ సాగుతున్నట్టు అదనపు డీజీ మహేశ్భగవత్ మీడియాకు వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టర్ ప్రతీక్ జైన్తోపాటు ఎస్పీ నారాయణరెడ్డితో వేర్వేరుగా రెండు గంటలపాటు సమావేశమై ఘటన జరిగిన తీరుపై చ�
గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, వారికి ప్రభుత్వ పథకాలను అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ధరతి ఆబ భగవాన్ బిర్సా ముండా జయం�
కేసీఆర్ హయాంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ప్రతీక్ జైన్ అందించిన సేవలను అక్కడి గిరిజనులు ఎప్పటికీ మరువలేరు. పాలకుడు దార్శనికుడు, సహృదయుడు అయితే అధికారులతో గొప్ప పనులు చేయించవచ్చు.
లగచర్లలో దాడి ఘటన, కేసు నమోదుతోపాటు అరెస్టులు, తదుపరి చర్యలపై అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పరిగిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
లగచర్ల ఘటనపై కలెక్టర్ను కలిసేందుకు మందీమార్బలంతో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి సీఎం స్థాయిలో ప్రొటోకాల్ కల్పించడం వివాదాస్పదమైంది.
ప్రశాంతమైన పల్లెల్లో.. ఫార్మా అనే రెండు అక్షరాలు చిచ్చుపెట్టాయి. పట్టపగలే ఆ పేరు ఎత్తితే ఒకటి కాదు, రెండు కాదు ఏకం గా ఆరు గ్రామాల ప్రజలు హడలెత్తి పోతున్నారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతుల దగ్గర తీసుకుంటున్న భూమికి బదులుగా భూమి ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.ఫ్యూచర్ సిటీ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులు మండల పరిధి�
కాలుష్య కారక ఫార్మా కంపెనీలకు తాము భూములు ఇచ్చేదే లేదని గత ఎనిమిది నెలలుగా స్పష్టం చేస్తున్నా.. ప్రభుత్వం పదేపదే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుండడంతో విసిగిపోయిన రైతులు అధికారులపై తిరగబడ్డారు. సోమవా రం లగచ�
రైతులకు నష్టం కలుగకుండా అసైన్డ్భూముల సమస్యను పరిష్కరిస్తామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం మండలంలోని అల్మాస్ఖాన్పేట్ గ్రామంలో పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్రెడ్డి ఆధ్వర్య�
జిల్లాలో మున్సిపల్ పరిధిలో డ్రోన్తో సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తునట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, మున్సిప�
ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కాళోజీ కృషి మరువలేనిదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు జయంతిని కల�
ప్రభుత్వ భూములు, ఆస్తులకు నష్టం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని పీరంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి..