ల్లాలో సన్న బియ్యం పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ర
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పదో తరగతి పరీక�
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు నిమిత్తం చేపట్టిన భూ సేకరణను నిలిపివేయాలని హైకోర్టు స్టే ఉత్తర్వులు వెలువడి 24 గంటలు కూడా కాకముందే అధికారులు శుక్రవారం కొ
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోరారు. బుధవారం ఆయన కొడంగల్లోని కడా కార్యాలయంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ను కలిసి వినతిపత్రాన్ని అంద
కడా పరిధిలో ఇప్పటివరకు మంజూరైన అభివృద్ధి పనులకు వెంటనే గ్రౌండింగ్ చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కడా కార్యాలయంలో నియోజకవర్గ పరిధిల�
నేటి నుంచి 24 వరకు గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సుధీర్, లింగ్యానాయక్లతో కలిసి సో�
రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆదివారం వి
జిల్లాలో కొత్త మెనూ ప్రకారం, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన స�
‘మేము ఎంతో దూరం నుంచి పిల్లలను ఇక్కడికి పంపిస్తే ఇంత దారుణంగా చూస్తారా.. వాళ్లకు తిండికూడా సరిగ్గా పెట్టరా? మా పిల్లలను మాకు చూపెట్టకుండా ఉంచే అధికారం మీకెక్కడిది? హాస్పిటల్కు తీసుకెళ్లకుండా హాస్టల్ల�
తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్, వంట నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఉడికీఉడకని అన్నం తిని తొమ్మిది మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. వారిని చూసేందుకు బుధవారం తల్లిదండ్రులు �
గత ఏడాది నవంబర్ నాటి ముచ్చట. ఆనాటి అసెంబ్లీ ఎన్నికల కోసం తుక్కుగూడలో అనుకుంటా... కాంగ్రెస్ పార్టీ ఓ భారీ సభ ఏర్పాటుచేసింది. సదరు సభకు సోనియా, ప్రియాంక, రాహుల్ వగైరా వగైరా కాంగ్రెస్ పెద్ద నాయకులంతా విమాన