వికారాబాద్ శివారెడ్డిపేట పరిధిలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలును వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనంలోని డార్మెంటరీ, భోజనశాల, తరగతి గదులను పరిశీలి
ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చాయి.
వికారాబాద్ జిల్లా కొడంగల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి హోదా లేకున్నా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి పాల్గొనడంపై స్థానికులు, విపక్షాల ను�
Kodangal | పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర�