తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో కొన్ని నెలలుగా చెలరేగిన చెత్తదుమారంపై ఎట్టకేలకు జిల్లా అధికారులు స్పందించారు.
నేటినుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని, దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో 0-5 ఏండ్ల వయస్సు గల ప్రతి చిన్న
ఓటరు జాబితా సమగ్ర సవరణలో ప్రతిఓటరూ భాగస్వామి కావాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్ర
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్రావు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్జైన్ను కోరారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని అతడి చాంబర్లో క�
ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో
పశుసంపద అత్యంత కీలకమని, పాల ఉత్పత్తి లేకుంటే మనుగడ కష్టమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరాఫ్పల్లిలో పశు వైద్య, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజ�
మున్సిపల్ ఎన్నిల నేపథ్యంలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించే విధంగా అధికారులు పూర్తి బాధ్యత వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు.
జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల విద�
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.