సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పలు ఆందోళనలు జరిగా యి. ఐదు నెలలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ విడుదల చేయాలంటూ రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు.
‘డబ్బు కోసం నా బిడ్డను కొందరు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చంపేశారు, దయ చేసి నా బిడ్డను బతికించండి’ అంటూ ఒక వ్యక్తి నవజాత శిశువుతో అధికారులందరినీ అభ్యర్థిస్తున్న హృదయ విదారక దృశ్యం యూపీలోని లఖింపూర్ �
ప్రజావాణిలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం యాదాద్రిభువనగిరి కలెక్టరేట్లో చోటుచేసుకుంది. బాధితుడు తడకపల్లి ఆగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం .. 2005లో బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లిలో చీమల లిం�
రాష్ట్రంలో ఉద్యానవన శాఖ దశ, దిశ లేకుండా కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యానవన శాఖను బలోపేతం చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన �
గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు రూ.18 వేలు చెల్లిస్తామని హమీ ఇచ్చారని, ఈ మేరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు.
ఓటరు నమోదును సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యే గురువారం పాల్గొన్నారు.
Gadwala | ప్రజల ప్రాణాలను కబలించే ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory) అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.
Jagityala | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. అధికార కాంక్షతో అలవిగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఓడ ఎక్కే వరకు ఓడ మల్లయ్య ఓడ దిగాక బోడి మల్లయ్య అన్న చందంగా ఇ�
కాగజ్నగర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డివిజన్లోని ఏడు మండలాల ప్రజల సౌకర్యార్థ్�
Adilabad | ఆదిలాబాద్ జిల్లా రామాయిలో రేణుక సిమెంటు పరిశ్రమ (Renuka cement industry)ఏర్పాటులో భాగంగా తమ భూములు ఇవ్వమంటూ నిర్వాసిత రైతులు గురువారం ఆదిలాబాద్(Adilabad) కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన(Farmers dharna) నిర్వహించారు.
Asha workers | హక్కుల సాధన కోసం ఆశా వర్కర్లు(Asha workers) కదం తొక్కారు. ఆశాలపై బెదిరింపులు, వేధింపులు అరికట్టి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్( Mahbubabad) జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదు�
ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయడంతోపాటు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల పరిశీలకుడు రామ్కుమార్ గోపాల్ అన్నారు.
శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలను తిలకించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో సహకరించాలని భద్రా�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఉద్యోగాల దందాపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నెల 23న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘ఉద్యోగాల పేరుతో దందా’ కథనానికి వారు స్పందించారు. నిరుద్యోగుల అ�