ప్రస్తుత పరిస్థితుల్లో భూ సర్వే చేయడానికి అ త్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించాలని క లెక్టర్ శ్రీహర్ష చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల కొనుగోలు చేసిన డీజీపీఎస్ పరికరాన్ని జిల్లా సర్వే అధిక�
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు, బాధ్యతల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే నోడల్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం వివిధ విభాగాలకు నియమించి
చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు విరివిగా రుణాలు అందజేసి ప్రోత్సాహం అందించాలని, వ్యవసాయ రుణాలు పెంచాలని డిస్ట్రిక్ట్ లెవల్ బ్యాంకర్ కమిటీ చైర్మన్, జిల్లా కల
జిల్లాలో అన్ని ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించి పూర్తి లక్ష్యాన్ని సాధించాలని బ్యాంకర్లకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీసీ,
బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నస్పూర్లోని కలెక్టరేట్ కార్యాలయంల�
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పరిష్కరించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల�
ఎల్బీనగర్ నేషనల్ హైవే-65లోని మహవీర్ హరిణి వనస్థలి పార్క్ వద్ద 15/0 నుంచి 40/0 వరకు జరగాల్సిన జాతీయ రహదారి మరమ్మతుల కోసం ఆరు లైన్ల సర్వీసు రోడ్డు విస్తరణ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు సమన్వయం
పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
నల్లగొండ మున్సిపల్ చైర్మన్పై సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు విప్ జారీ చేసినప్పటికీ దానికి విరుద్ధంగా ఓటింగ్లో పాల్గొన్నారని, వారిపై చట్టరీత్యా చర్యలు
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
అభయహస్తం పథకం కింద ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మ
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన బృహత్తర ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి కలెక్టర్ గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించా�
ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. డిసెంబర్ 3న జిల్లాలోని వర్ధన్నపేట, వరంగల్తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎనుమాముల మార్కెట�
నల్లగొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లో ఉన్న ఓటర్ల ముసాయిదా జాబితాను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విడుదల చేశారు. ఈ జాబితాను కలెక్టర్ కార్యాలయంతో పాట�