జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే దిశగా తీసుకెళ్లాలని కలెక్టర్ నిఖిల ఎన్నికల అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఘనంగా సన్మ
‘మన ఊరు - మన బడి’ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’తో వాహనాలు, వ్యవసాయ పని ముట్లు, ట్రాక్టర్లు తదితర యూనిట్లు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక�
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు శిబిరాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకునేలా చక్కటి ప్రణాళికతో అధికారులు ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించుకోవాల�
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ శరవేగంగా కొనసాగుతున్నది. వికారాబాద్ జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 17,451 మంది రైతుల నుంచి 97,601 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యి�
జిల్లాలో ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్న నర్సరీలన్నింటినీ ప్రభుత్వ స్థలాల్లోకి వారం రోజుల్లో మార్చాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు.
బ్యాంకర్లకు నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
వికారాబాద్, ఆగస్టు 7 : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నందున, ఈ నెల 8న(సోమవారం) ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్ల
వికారాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈసారి రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ మూడు వరుసలలో పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా �