పరిగి : ఉపాధి కల్పన పెంపొందించేందుకు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలు నుంచి గూ
పరిగి : 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా రెపరెపలాడింది. కొవిడ్ నిబంధనలు అనుసరించి ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. వికారాబ
పరిగి : రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలు నుంచి కల్లాల నిర్మాణం, వై
పరిగి : ఇతర జిల్లాల నుంచి వికారాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ చేపట్టారు. డీపీఆర్సి భవనంలో గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ న�
పరిగి : ఓటర్ల తుది జాబితాను బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం.. వికారాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 8,96,892 మంది ఉండగా వారిలో పురుషులు 4,49,029 మంది, మహిళలు 4,47,839 మంది, థర్డ్ �
పరిగి : ఆసక్తి గల రైతులను గుర్తించి వారి పొలాల వద్ద కల్లాల నిర్మాణం చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నర్సరీల నిర్వహణ, కల్లా�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ఉన్న అనంతపద్మనాభస్వామిని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ను ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కలెక్�
పరిగి : కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని స్పష్టంగా చెప్పినందున యాసంగిలో వరికి బదులు ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వ్యవసాయాధికారులను ఆదేశిం
పూడూరు : యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆ�
తాండూరు : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, టీకాపై నిర్లక్ష్యం చేయడం పద్దతికాదని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను ఆర్
రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ నిఖిల పెద్దేముల్ : రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం మండల పరిధిలోన�
ధారూరు : రైతులు యాసంగిలో వరిపంటకు బదులు లాభదయాకమైన ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆధ్వర్యంల
పరిగి : వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు పోస్టర్, బుక్లెట్ను శనివారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆవిష్కరించారు. ఈ సందర
వికారాబాద్ : హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా ముంబై వరకు వెళ్లే హైస్పీడ్ రైలు కారిడార్ అభివృద్ధి కోసం పర్యావరణ, సామాజిక అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక
పరిగి : ఎలాంటి సమస్యలు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం వికారాబాద్లోని స్త్రీశక్తి భవన్లో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శిం�