ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే బస్తీదవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు సభాపతి పో చారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 400 బస్తీ దవాఖానలను మంజూరుచేసినట్లు చెప్పారు.
కేసుల పరిష్కారంలో అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కోర్టులో ఉన్న కేసుల పురోగతిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసి
బీపీ, షుగర్ బాధితులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు దవాఖానలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ఈ కిట్లను అందజ�
అక్టోబర్ వరకు ఆరు విడతల్లో నీటి విడుదల: స్పీకర్ పోచారం నిజాంసాగర్, జూన్ 25: నిజాంసాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్�