రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకానికి నిజాంసాగర్ పైలట్ మండలంగా ఎంపిక చేసి, మొత్తం 1,298 దళిత కుటుంబాలకు యూనిట్లు అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు.
తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటిన సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు.
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
జిల్లా కేంద్రం లో ఈ నెల 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు సీనియర్ సిటిజన్ ఫోరం, దివ్యాంగుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
: కంటి సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్నారని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ తెలిపారు. కామారెడ్డి కలెక�
వర్షపు నీటిని ఒడిసి పట్టాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర జల శక్తి బోర్డు ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణ వినియోగం, యాజమాన్య పద్ధతులపై శుక్రవారం �
‘ప్రజావాణి’లో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేదలు, ఒంటరి మహిళలు, నిరక్షరాస్యులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సేవలు అందజేయనున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిప�
జిల్లాలోని 9,038 స్వ యం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఐకేపీ అధికారులతో శుక్రవారం బ్యా