పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ ఆవరణలోని మైదానంలో అదనపు కలెక్టర్ తల్లి కిరణ�
ఎందరో అమరుల త్యాగా ల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దశదిశలా విరాజిల్లుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని
2024-25 సంవత్సరానికి సిద్దిపేట మున్సిపాలిటీకి రూ.98.51 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గురువారం పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అధ్యక్షతన జరిగిన వార్షిక బడ్జె
ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మొదలు పెట్టిన గొప్ప కార్యక్రమం ప్రజావాణి అని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో సోమవారం అర్జీదారుల న�
పిల్లల్లో పోషణ లోపాన్ని గుర్తించి వారికి బాలామృతం ప్లస్ ఇవ్వాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గౌరాయపల్లిలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంల
రెండో విడత మంజూరైన దళితబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని 23 గ్రామాలకు చెందిన 150 మంది లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.
వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంపూర్ణ సహకారంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలపై శుక్రవ�
రానున్న లోక్సభ ఎన్నికల-24ను దృష్టిలో ఉంచుకుని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మెదక్ పార్లమెం�
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ ఉపాధ్యాయ, అధికార వర్గాలను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని ఎంఈవో, ఎంఎన్వ�
జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమం ప్రజావాణి అని అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్
జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ 100 శాతం పక్కాగా జరగాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూ రు క్రాం తి అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎంట్రీ చేయాలని ఆపరేటర్లకు సూచించారు.
జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్�
అధికారులు ఈ నెల చివరి వరకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు