తెలంగాణలో మిషన్ భగీరథ, స్వచ్ఛబడి, స్టీల్బ్యాంకు పనులు బాగున్నాయని యునిసెఫ్ గ్లోబల్ డెలిగేషన్ బృందం ప్రశంసించింది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయ�
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘సీఎం కప్a-2023’ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండలస్థాయిలో ఈ నెల 17వరకు క్రీడా పోటీలు జరుగనుండగా, పోటీలను ఎ�
‘ఎత్తు పల్లాల మధ్య సాగిపోయే జీవిత ప్రయాణంలో పైకి రావడం గొప్ప కాదు. కానీ.. బతుకు శాపగ్రస్తమై, సమాజం నుంచి వివక్ష ఎదురైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో ఉన్నత స్థితికి చేరుకోవడం గొప్ప.
వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి, నష్టాన్ని అంచనా వేసి నివేదికలు తయారు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. కొత్తపల్లి పట్టణంతో పాటు మండలం
జిల్లాలో పదో తరగతి పరీక్షల విధులకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బంది, ఆకస్మిక తనిఖీకి వచ్చే వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ఫోన్తో కేంద్రంలోకి అనుమతించరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అన్ని మతాలకు సమాన ప్రతిపత్తిని కల్పించాలనే సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు �
సమాజంలో మహిళలపై అకృత్యాలు, నేరాలు జరుగకుండా అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీలపై హింస�
సీనియర్ సిటిజన్లు నేటి తరానికి మార్గదర్శకులని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం అమలుపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.