సమాజంలో మహిళలపై అకృత్యాలు, నేరాలు జరుగకుండా అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీలపై హింస�
సీనియర్ సిటిజన్లు నేటి తరానికి మార్గదర్శకులని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం అమలుపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.